Home » Indian Economy
గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పట్టణ ప్రాంత ప్రజలు బియ్యానికి ఎక్కువ ధరలు చెల్లిస్తున్నారని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రభావం భారత దేశ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ప్రశంసించారు. మోదీని రష్యాకు గొప్ప మిత్రునిగా ఆయన అభివర్ణించారు. రష్యా ప్రభుత్వ నియంత్రణలోని అంతర్జాతీయ వార్తా టెలివిజన్ నెట్వర్క్ ఈ వివరాలను వెల్లడించింది.
భారత దేశ ఆర్థిక వ్యవస్థ (Indian Economy)లో ఇటీవలి సంవత్సరాల్లో కనిపించిన మందగమనం తాత్కాలికమేనని మూడీస్ అనలటిక్స్
ఆర్థికాంశాలు (Money matters) కాలానుగుణంగా మారుతుంటాయి. ప్రభుత్వాలు, సంస్థలు తీసుకొచ్చే నూతన నిబంధనలపై ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి.
వచ్చే ఏడాదే సార్వత్రిక ఎన్నికలు! మోదీ సర్కారుకు ఈ విడతలో ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్! అంటే, సంక్షేమ మంత్రం జపించాలి! ప్రజాకర్షక బడ్జెట్ను ప్రవేశపెట్టాలి! కానీ, అందుకు సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు! ఓవైపు, ఆర్థిక మాంద్యం భయాలు తరుముకొస్తున్నాయి! అమెరికా, ఐరోపా దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం
ఆర్థికపరంగా (Indian Economy) 2022 భారత్కు ఎంతో ముఖ్యమైన ఏడాది. కరోనా సంక్షోభం (Corona Crisis) నుంచి కోలుకునే క్రమంలో ఈ సంవత్సరం ఎంతగానో ఉపకరించింది. కరోనా ప్రభావం, ఆంక్షలు క్రమంగా సడలిపోవడంతో పలు కీలక రంగాలు గాడినపడ్డాయి.