• Home » Indian Economy

Indian Economy

భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చే వారం చాలా కీలకం.. ఎందుకంటే..

భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చే వారం చాలా కీలకం.. ఎందుకంటే..

ఫిబ్రవరి రెండో వారం భారత ఆర్థిక రంగానికి అత్యంత కీలకం కానుంది. దశాబ్ద కాలంగా వాడుతున్న ధరల లెక్కింపు పద్ధతి(CPI)లో మార్పు, కార్పొరేట్ ఫలితాల సీజన్ ముగింపు, కొత్త ఐపీఓ (IPO)ల రాకతో భారత స్టాక్ మార్కెట్లు కదలబోతున్నాయి.

India Surpasses Japan: జపాన్‌ను దాటేసిన భారత్.. నాల్గవ అతి పెద్ద దేశంగా..

India Surpasses Japan: జపాన్‌ను దాటేసిన భారత్.. నాల్గవ అతి పెద్ద దేశంగా..

ప్రస్తుతం మొదటి స్థానంలో అమెరికా ఉండగా.. రెండో స్థానంలో చైనా ఉంది. ఈ రెండిటిని దాటి మొదటి స్థానంలో నిలిచే దిశగా భారత్ అడుగులు ముందుకు వేస్తోంది. అంతర్జాతీయ సంస్థలు కూడా భారత ఆర్థిక వ్యవస్థపై గట్టి నమ్మకంతో ఉన్నాయి.

Rahul Gandhi: అవును, ట్రంప్ చెప్పింది నిజమే.. భారత్‌ది ఒక డెడ్ ఎకానమీ: రాహుల్ గాంధీ

Rahul Gandhi: అవును, ట్రంప్ చెప్పింది నిజమే.. భారత్‌ది ఒక డెడ్ ఎకానమీ: రాహుల్ గాంధీ

ఇండియన్ ఎకానమీ గురించి అమెరికా అధ్యక్షుడు చేసిన సంచలన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ పూర్తిగా సమర్థించారు. ట్రంప్ చెప్పినట్టు ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీనే అంటూ కామెంట్స్ చేశారు.

Israel-Iran conflict: ఇజ్రాయెల్-ఇరాన్ వార్‌తో మీ జేబుకు చిల్లు.. ఇండియాలో ఈ వస్తువులు ధరలు పెరుగుతాయ్!

Israel-Iran conflict: ఇజ్రాయెల్-ఇరాన్ వార్‌తో మీ జేబుకు చిల్లు.. ఇండియాలో ఈ వస్తువులు ధరలు పెరుగుతాయ్!

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా మార్కెట్ల అస్థిరతకు దారితీయడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇండియాలోని సామాన్య ప్రజలకు ఈ యుద్ధ సెగ తాకనుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

Tariff Cuts: ట్రంప్‌కు భయపడి కాదు.. ఇందువల్లే టారిఫ్‌లు తగ్గించాం.. భారత ప్రభుత్వం..

Tariff Cuts: ట్రంప్‌కు భయపడి కాదు.. ఇందువల్లే టారిఫ్‌లు తగ్గించాం.. భారత ప్రభుత్వం..

India Tariff Cuts:ఇండియా అగ్రరాజ్యంపై ఎంతైతే టారిఫ్ విధిస్తుందో మేమూ అంతే వసూలు చేస్తామని.. ఏప్రిల్ 2వ తేదీలోగా ఇది అమల్లోకి వస్తుందని బహిరంగంగానే హెచ్చరించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే, గడువు ముగియక ముందే భారత ప్రభుత్వం సుంకాల తగ్గింపుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. నా ఒత్తిడికి తలొగ్గే ఢిల్లీ ఈ నిర్ణయం తీసుకుందని ట్రంప్ ఇటీవల వరస వ్యాఖ్యలు చేస్తుండటంతో.. ఈ విషయంపై భారత ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది..

 India Economy: 2025లో భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఐఎంఎఫ్ సంచలన వ్యాఖ్యలు

India Economy: 2025లో భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఐఎంఎఫ్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నప్పటికీ 2025లో భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం'కొంచెం బలహీనంగా' ఉంటుందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా అన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Indian Economy: 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్.. సాధ్యమేనా..

Indian Economy: 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్.. సాధ్యమేనా..

ఇండియా త్వరలోనే 7000 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాల వల్ల భారత్ ఆ దిశగా వెళుతుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Indian Economy: అమెరికా-జపాన్ మార్కెట్ల పతనం.. భారత్‌ ఎకానమీపై ప్రభావం ఉంటుందా?

Indian Economy: అమెరికా-జపాన్ మార్కెట్ల పతనం.. భారత్‌ ఎకానమీపై ప్రభావం ఉంటుందా?

నేడు వారంలో మొదటి రోజైన సోమవారం (ఆగస్టు 5న) దేశీయ స్టాక్ మార్కెట్‌కు(stock market) బ్లాక్ సోమవారంగా నిలిచిపోయింది. అయితే అమెరికా-జపాన్ మార్కెట్ల క్షీణత సందర్భంగా భారత్‌ ఎకానమీపై ప్రభావం చూపుతుందా అని పలువురు ప్రశ్నిస్తు్న్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

Congress: పతానావస్థకు భారత ఆర్థిక వ్యవస్థ.. బీజేపీపై వ్యంగ్యస్త్రాలు సంధించిన చిదంబరం

Congress: పతానావస్థకు భారత ఆర్థిక వ్యవస్థ.. బీజేపీపై వ్యంగ్యస్త్రాలు సంధించిన చిదంబరం

భారత ఆర్థిక వ్యవస్థ పతానవస్థకు చేరుకుందని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్(Congress) నేత పి.చిదంబరం(P.Chidambaram) ఆరోపించారు. బీజేపీ వైద్యులు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి చికిత్స చేయట్లేదని విమర్శించారు.

GDP: దూసుకుపోనున్న భారత ఆర్థిక వ్యవస్థ.. ఏకంగా 8.4 శాతంగా జీడీపీ

GDP: దూసుకుపోనున్న భారత ఆర్థిక వ్యవస్థ.. ఏకంగా 8.4 శాతంగా జీడీపీ

దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోనుంది. జీడీపీ అంచనాలు గతేడాది ఇదే సమయంతో పోల్చితే రెండింతలు పెరగడం శుభ పరిణామమని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) ఏడాది ప్రాతిపదికన 8.4 శాతానికి చేరుకుందని గురువారం కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి