Home » Indian Army
ఢిల్లీ ముంబై సహా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్కు భారత్ సిద్ధమవుతుండగా, ఇదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి దశాబ్దాల నాటి పాత బంకర్లను పునరుద్ధరించే పనులను ఇండియన్ ఆర్మీ చేపట్టింది.
Pakistan Army: ఇండియన్ ఆర్మీ వెహికల్స్పై దాడికి పాల్పడ్డ కేసులో అరెస్టైన నిసార్, ముస్తక్లను విచారించింది. ఆ ఇద్దరూ కోట్ భవ్లాల్ జైలులో ఉన్నారు. వారిని విచారించిన నేపథ్యంలోనే జైళ్లపై దాడి విషయాలు బయటపడ్డాయి.
పహల్గామ్లో మారణహోమం సృష్టించి 26 మంది ప్రాణాలను పొట్టునపెట్టుకున్న ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర అడవుల్లోనే ఉన్నట్లు NIA అధికారులకు సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతల రక్షణ కోసం భారత ఆర్మీ అత్యవసర ప్రాతిపదికన రష్యా నుంచి స్వల్ప శ్రేణి తరగతికి చెందిన ఇగ్లా-ఎస్ మిసైల్స్ను దిగుమతి చేసుకుంది.
ఉగ్రవాదాన్ని అణచివేచే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
భారత్, పాకిస్తాన్ పేర్లు బద్ధ శత్రువులు గుర్తుకొస్తారు. ఈ రెండు దేశాల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటుంది. అలాగే ఈ రెండు దేశాల బలాబలాలపై కూడా అందరి దృష్టి నెలకొని ఉంటుంది . తాజాగా, భారత్, పాక్ ఆర్మీలో దేని బలం ఎంతుంది, యుద్ధం వస్తే గెలుపు ఎవరది.. అనే ఆంశాలపై అంతా ఆసక్తికర చర్చ నడుస్తొంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల బలాబలాలపై ఓ లుక్కేద్దాం..
భారత ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), అగ్నివీర్ ట్రేడ్స్మెన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ అధికారి, మేజర్ పీసీ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
NCC Special Entry Scheme: పోలీసు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా.. అయితే, వెంటనే ఈ నోటిఫికేషన్ పరిశీలించండి. డిగ్రీ అర్హతతోనే భారత సైన్యంలో అధికారి అయ్యే అవకాశం అందుకోండి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
India-Pakistan: జమ్మూ కాశ్మీర్లోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. బుధవారం సాయంత్రం పూంచ్ జిల్లా జమ్మూ డివిజన్లోని బాలాకోట్ ప్రాంతం సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది జరిపింది. ఈ చర్యలతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం దాయాది సైన్యంపై విరుచుకుపడింది.
Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. భారత్ జోడో యాత్ర సమయంలో సైనికులపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కొత్త కేసు కాంగ్రెస్ అగ్రనేతకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.