• Home » Indiagate

Indiagate

మోదీ ‘జమిలి’ సంకల్పం నెరవేరేనా?

మోదీ ‘జమిలి’ సంకల్పం నెరవేరేనా?

కేంద్రంలో తొమ్మిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ ఒక విద్యార్థిని ‘నీవు పెద్దయ్యాక ఏమి కావాలనుకుంటున్నావు’ అని అడిగారు...

Narasimha : నరసింహునిపై మళ్లీ నీలాపనింద

Narasimha : నరసింహునిపై మళ్లీ నీలాపనింద

కాంగ్రెస్ రాజకీయాల్లో దివంగత ప్రధానమంత్రి పాములపర్తి వేంకట నరసింహారావుకు ఏ మాత్రం విలువ లేదని మరోసారి స్పష్టమైంది. పీవీ ‘మొదటి బీజేపీ ప్రధానమంత్రి’ అని...

ఎన్నికల బజారులో మరింత నల్లధనం

ఎన్నికల బజారులో మరింత నల్లధనం

భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలదొక్కుకుందని మన నేతలు నిత్యం గొప్పగా చెప్పుతుంటారు. అయితే మనది ఎటువంటి ప్రజాస్వామ్యం?...

ఎర్రకోట దాటిన మాటలు ఎక్కడ ఫలిస్తున్నాయి?

ఎర్రకోట దాటిన మాటలు ఎక్కడ ఫలిస్తున్నాయి?

ప్రసంగాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మించిన నాయకుడు, బహుశా, ఈ దేశంలో మరొకరు లేరేమో?! లేరని ఇటీవల లోక్ సభలో మోదీ వెలువరించిన 2 గంటల 13 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో స్పష్టమయింది...

‘వర్షాకాలం’ తర్వాతే అసలు యుద్ధం

‘వర్షాకాలం’ తర్వాతే అసలు యుద్ధం

ఆసేతు హిమాచలం వానలు, వరదలతో పాటు మణిపూర్‌లో జాతుల ఘర్షణలు, హర్యానాలో విద్వేష జ్వాలలు ప్రజ్వరిల్లుతున్న విషమ పరిస్థితులలో...

మోదీని ప్రశ్నించే ‘స్వదేశీ’ యోధులేరీ?

మోదీని ప్రశ్నించే ‘స్వదేశీ’ యోధులేరీ?

సిద్ధాంతాలు ఏవైనా ఒక సంస్థలో పనిచేస్తూ తాము అనుకున్న విలువలకు కట్టుబడి ఉంటూ, జీవితంలో రాజీపడని వారు అనేకమంది ఉంటారు. గత వారం బెంగళూరులో మరణించిన...

పరాకాష్ఠలో పార్లమెంటరీ భ్రష్టత్వం

పరాకాష్ఠలో పార్లమెంటరీ భ్రష్టత్వం

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తనను తాను అంతం చేసుకుంటున్నదా? ఈ విషయమై అనుమానాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పార్లమెంట్ బయట ఎన్నికల రాజకీయాలు ఎలాగూ...

’24లో 2004 పునరావృతం?

’24లో 2004 పునరావృతం?

బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరు కావడం దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన పరిణామాలను గుర్తుకు తెస్తోంది...

‘మోదీ భయం’ తగ్గిపోతోందా?

‘మోదీ భయం’ తగ్గిపోతోందా?

ఒకప్పుడు నరేంద్రమోదీ ఉపన్యాసాలు జనాన్ని ఉర్రూతలూగించేవి. పార్లమెంట్‌లో మాట్లాడినా, బహిరంగ సభల్లో మాట్లాడినా ఆయన ఉపన్యాసాలకు జనం విపరీతమైన భావోద్వేగాలకు...

ప్రాంతీయ పార్టీలపై మోదీ అంకుశం

ప్రాంతీయ పార్టీలపై మోదీ అంకుశం

జూన్23న పట్నాలో కాంగ్రెస్‌తో సహా 15 ప్రతిపక్ష పార్టీలు సమావేశం అయిన పదిరోజుల్లోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. ఈ సమావేశానికి హాజరైన...

తాజా వార్తలు

మరిన్ని చదవండి