• Home » India Pak War

India Pak War

Pakistan Prime Minister: వణికిపోతున్న పాకిస్తాన్.. అజ్ఞాతంలో ప్రధాని..

Pakistan Prime Minister: వణికిపోతున్న పాకిస్తాన్.. అజ్ఞాతంలో ప్రధాని..

ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన మెరుపుదాడులతో పాకిస్తాన్ గజగజా వణుకుతోంది. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో పాక్ ప్రధాని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం..

Amritsar: పాత వీడియోలతో పాకిస్తాన్ అక్కసు.. సైనిక స్థావరంపై దాడి చేశామంటూ..

Amritsar: పాత వీడియోలతో పాకిస్తాన్ అక్కసు.. సైనిక స్థావరంపై దాడి చేశామంటూ..

భారత గడ్డపై పాకిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడిందని కట్టుకథలు అల్లుతూ పాకిస్తాన్ మీడియాలో అసత్య వార్తలను ప్రసారం చేస్తోంది. ఈ క్రమంలోనే అమృత్‌సర్‌లోని సైనిక స్థావరంపై పాకిస్తాన్ దాడికి పాల్పడిందంటూ వార్తలు ప్రచురించింది. ఇందుకు సంబంధించి..

 Operation Sindoor:  ఆపరేషన్ సిందూర్.. ఎయిర్‌పోర్టుల మూసివేత

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఎయిర్‌పోర్టుల మూసివేత

Several Airports Closure: ఆపరేషన్ సిందూర్ వల్ల పాకిస్తాన్, భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విమానాల ఎయిర్‌పోర్టులను మూసివేసినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.

Minister Uttam: పాకిస్తాన్‌కి ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది

Minister Uttam: పాకిస్తాన్‌కి ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది

Minister Uttam Kumar Reddy: భారత సైన్యానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Operation Sindhur: ఆపరేషన్ సింధూర్‌పై చైనా రియాక్షన్.. సంయమనం పాటించాలంటూ..

Operation Sindhur: ఆపరేషన్ సింధూర్‌పై చైనా రియాక్షన్.. సంయమనం పాటించాలంటూ..

జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. అయితే ఈ ఆపరేషన్‌సపై చైనా స్పందించింది.

భారత్ ఆపరేషన్‌ సింధూర్..

భారత్ ఆపరేషన్‌ సింధూర్..

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటూ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి.

India Pak War: పాకిస్తాన్‌పై మెరుపుదాడి, 30 మంది ఉగ్రవాదులు హతం..

India Pak War: పాకిస్తాన్‌పై మెరుపుదాడి, 30 మంది ఉగ్రవాదులు హతం..

జమ్మూ కాశ్మీర్‌ పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఐరాస నిషేధించిన ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపడుతోంది. ‘‘ఆపరేషన్‌ సింధూర్’’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేపడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి