Home » Holi
హోలీ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో తన చిన్ననాటి మిత్రులు, సన్నిహితులు, స్థానిక ప్రజలపై రంగులు చల్లారు.
రాష్ట్ర వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ సంబురాలు చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి కామదహనంతో మొదలైన హోలీ వేడుకలు యువతీయువకుల సందడితో, ఆటపాటలతో ఉత్సాహంగా సాగాయి.
సంభాల్లో శుక్రవారం జరిగిన హోలీ ఊరేగింపులో 3,00 మంది ప్రజలు పాల్గొన్నట్టు జిల్లా మెజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా తెలిపారు. ఆర్పీఎఫ్, ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ, స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్ల చేశారని, డోన్లతో నిఘా నిర్వహించామని, ఎట్టకేలకు హోలి, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసాయని చెప్పారు.
ధర్మం ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుందని, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి మోదీ కంకణం కట్టుకున్నారని, అందరూ ఐక్యంగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తీ భారత్ అభివృద్ధిని అడ్డుకోలేదని యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.
Kurnool Holi tradition: హోలీ సంబరాలను ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఏళ్లుగా వారి ఆచారాలను పాటిస్తూ హోలీ వేడుకలను ప్రజలు జరుపుకుంటున్నారు.
ఈ రోజు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉంది. చంద్ర గ్రహణం సందర్భంగా గర్భిణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. జాగ్రత్తం పాటించటం వల్ల కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని అంటున్నారు.
Holi celebration controversy: రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాల్లో అంతా మునిగితేలుతుంటే... ఓ గ్రామంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. పోలీసులు వర్సెస్ గ్రామస్తులు అన్నట్లు అక్కడ పరిస్థితులు మారాయి.
హోలీ పండుగ వచ్చిందటే చాలు ప్రతి ఒక్కరిలో తెలియని ఆనందం. వయసుతో సంబంధం లేకుండా రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. హోలీలో రంగులు చల్లుకోవడం ఒక భాగమైతే.. కామ దహనం కూడా నిర్వహిస్తారు. అసలు కామ దహనం అంటే ఏమిటి.. ఈ పండుగ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం.
ఆనంద కేళి రంగుల హోళి రానే వచ్చింది. చిన్నా, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు. అయితే.. ఈ పండుగ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే పండుగ కాస్త విషాదానికి దారి తీసే పరిస్థితులున్పాయి.
మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే.. రేపు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.