• Home » Himachal Pradesh

Himachal Pradesh

 India Book of Records : నాట్య మయూరాలు

India Book of Records : నాట్య మయూరాలు

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయాల వద్ద అద్భుత నృత్య ప్రదర్శనతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు తాడిపత్రి బాలికలు. మే 13, 15 తేదీల్లో మైనస్‌ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో దాదాపు గంటన్నరపాటు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. తాడిపత్రికి చెందిన వందన డ్యాన్స అకాడమి విద్యార్థినులు సాయిమైత్రి, జోషిత, వర్ధిని, నవ్యశ్రీ, సాహిత్య, ...

Hyderabad: జోరుగా నకిలీ మందుల దందా..

Hyderabad: జోరుగా నకిలీ మందుల దందా..

తెలంగాణలో నకిలీ, నాసిరకం ఔషధాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉత్తుత్తి మందులను అమ్ముతూ కేటుగాళ్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ అధికారులు చేస్తున్న దాడుల్లో నకిలీ మందుల ముఠాలు భారీగా బయటపడుతున్నాయి.

Supreme Court: నీటి సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్ లోపాలపై ఆగ్రహం

Supreme Court: నీటి సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్ లోపాలపై ఆగ్రహం

దేశ రాజధాని(Delhi) ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్రమవుతున్న వేళ సుప్రీం కోర్టు(Supreme Court) ఇటీవలే అక్కడి ప్రభుత్వాన్ని సంక్షోభ నివారణకు తీసుకున్న చర్యలపై పిటిషన్ దాఖలు చేయాలని కోరింది.

Chandigarh Airport: కంగనకు చెంపదెబ్బ

Chandigarh Airport: కంగనకు చెంపదెబ్బ

చండీగఢ్‌ విమానాశ్రయంలో సీఐఎ్‌సఎఫ్‌కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్‌ తనను కొట్టారని బాలీవుడ్‌ నటి, బీజేపీ తరఫున తాజా ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి ఎన్నికైన ఎంపీ కంగనా రనౌత్‌ ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఢిల్లీకి వెళ్లటం కోసం తాను చండీగఢ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, భద్రతాపరమైన తనిఖీల అనంతరం సీఐఎ్‌సఎఫ్‌ కానిస్టేబుల్‌ కుల్వీందర్‌ కౌర్‌ తనతో వాగ్వాదానికి దిగి చెంపదెబ్బ కొట్టారని కంగన తెలిపారు.

Kangana with Abu Salem: గ్యాంగ్‌స్టర్ అబూ సలేంతో కంగనా.. అసలు నిజం ఏమిటి?

Kangana with Abu Salem: గ్యాంగ్‌స్టర్ అబూ సలేంతో కంగనా.. అసలు నిజం ఏమిటి?

గ్యాంగ్‌స్టర్ అబూ సలేంతో నటి కంగనా రౌనౌత్ ఒక పార్టీలో పాల్గొన్నట్టు చెబుతున్న ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై ఎట్టకేలకు కంగన తన 'ఇన్‌స్టా గ్రామ్' స్టోరీస్‌లో సోమవారంనాడు స్పందించారు. తనతో ఉన్న వ్యక్తి ఒక మాజీ జర్నలిస్టు అని పేర్కొంటూ ఆ ఫోటో స్కీన్‌షాట్‌ను షేర్ చేశారు.

LokSabha Elections: ఓటర్లకు ప్రియాంక, రాహుల్ సూచన

LokSabha Elections: ఓటర్లకు ప్రియాంక, రాహుల్ సూచన

సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్.. జూన్ 1వ తేదీన జరగనుంది. దీంతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పరిసమాప్తం కానుంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ.. ఎవరికి వారు తమ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Lok Sabha Elections: కంగనా రనౌత్ ఆస్తులు ఎంతో తెలుసా..?

Lok Sabha Elections: కంగనా రనౌత్ ఆస్తులు ఎంతో తెలుసా..?

బాలీవుడ్ నటి, లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌ లోని మండి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. రూ.91 కోట్ల విలువచేసే ఆస్తులు తన పేరుతో ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు.

Char Dham Yatra: నేడు ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర..పోటెత్తిన భక్తజనం వీడియో

Char Dham Yatra: నేడు ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర..పోటెత్తిన భక్తజనం వీడియో

హిమాలయాల చార్ ధామ్ యాత్ర(Char Dham Yatra 2024) నేడు అక్షయ తృతీయ పండుగ రోజున ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ ఆలయాల తలుపులు ఉదయం 6:55 గంటలకు ఒకేసారి తెరుచుకున్నాయి. ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 15 వేల మంది యాత్రికులు(devotees) గంగోత్రి, కేదార్‌నాథ్ ధామ్‌లకు చేరుకున్నారు.

Himachal Pradesh: ప్రచారంలో నోరుజారిన కంగనా

Himachal Pradesh: ప్రచారంలో నోరుజారిన కంగనా

కంగనా రనౌత్‌ తన ఎన్నికల ప్రసంగంలో భాగంగా పప్పులో కాలేశారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై విమర్శలు చేయబోయి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్యపై నోరుజారారు.

Lok Sabha elections: గుళ్లను చుట్టేస్తున్న కంగనా

Lok Sabha elections: గుళ్లను చుట్టేస్తున్న కంగనా

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఆ పరిధిలోని గుళ్లు గోపురాలను సైతం ఆమె చుట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను. కంగనా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి