Home » High Court
కేసు రాజీ చేసుకోవాలని స్టేషన్కు పిలిచి పోలీసులు ఎంత ఒత్తిడి చేస్తారో, ఎలా బెదిరిస్తారో తమకు బాగా తెలుసని హైకోర్టు పేర్కొంది.
భావవ్యక్తీకరణ, వాక్ స్వాతంత్య్రం పేరుతో నోటికి వచ్చినట్లు మాట్లాడి ఇతరుల ఆత్మాభిమానం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూములపై విచారణ కమిషన్ వేసే ఉద్దేశం తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయవాదుల కోటాలో గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్కుమార్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
MBBS Seats: కేఎన్ఆర్యూహెచ్ఎస్ కౌన్సెలింగ్ దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. తుది తీర్పు వచ్చే వరకు రిజిస్ట్రేషన్లో చేర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా జడ్జీలకు స్వేచ్ఛలేదని, వారు హైకోర్టు న్యాయమూర్తులను చూసి భయపడుతున్నారని మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీధరన్ తన తీర్పులో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మికి భారీ ఎదురుదెబ్బ తగిలిగింది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 2021లో చౌటుప్పల్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది.
హైకోర్టును నడిపించేది ప్రధాన న్యాయమూర్తి (సీజే) మాత్రమే అన్న తప్పుడు అభిప్రాయం తనకు లేదని నూతన చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ చెప్పారు.
ఓబులాపురం మైనింగ్ కేసులో మరో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ వివాదాస్పద కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.