Home » Health tips
ఆరోగ్యంగా ఉండేందుకు మనం నిత్యం రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటాం. వరి, గోధుమలతో పాటు ఓట్స్ ను కూడా తింటుంటాం.
అయోధ్య రామ మందిరానికి ప్రారంభోత్సవ శోభ దగ్గర పడుతున్న సమయంలో.. దశరథ రాముడికి వివిధ ప్రాంతాల నుంచి
ప్రస్తుత చలికాలంలో చాలా మంది ప్రజలు తీవ్ర జ్వరం, అనారోగ్యానికి గురవుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. అయితే, కొందరు ప్రజలు జ్వరం వచ్చినప్పటికీ.. పట్టించుకోకుండా బయటకు వెళ్లడం, శక్తికి మించిన పనులు చేస్తుంటారు.
చలికాలంలో శరీరంలో తగినంత రక్తప్రసరణ లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆసనాలతో కీళ్ళ నొప్పులకు చెక్ పెట్టవచ్చు.
విజయం వరించాలంటే మెదడుకు ఇలా ట్రైనింగ్ ఇవ్వాలి.
రోజురోజుకు చలి పంజా విసురుతోంది. ఉదయం 10 గంటలైనా పొగమంచు వీడటం లేదు. స్వెట్టర్లు, మఫ్లర్లు లేనిదే
భయపడి పనులు ఆపేసుకోవడం సగటు పౌరుడికి కష్టమే.. అందుకే చలిని సైతం లెక్క చేయకుండా పొగమంచులోనే బయటకు వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువసేపు చలిలో ఉంటే శరీరంలో జరిగే షాకింగ్ మార్పులు ఇవీ..
మహిళలు గాజులు ధరించడం వెనుక, సాంప్రదాయం, మత విశ్వాసం కాదు.. ఈ షాకింగ్ విషయాలున్నాయి..
బరువు తగ్గాలనే ప్రయత్నాలలో ఉంటే గనుక ఈ వాటర్ ఫాస్టింగ్ భలే సహాయపడుతుంది. చాలా తొందరగా మంచి ఫలితాలు ఉంటాయి.
చూడ్డానికి అచ్చం గడ్డిలా ఉండే ఈ నిమ్మగడ్డి ఒక అద్భుతం. దీంతో టీ చేసుకుని తాగితే జరిగేదిదే..