Home » Health Latest news
తెల్లవారుజామున గాఢ నిద్ర పోవాల్సిన సమయంలో మెళకువ వస్తోందంటే అంతర్లీనంగా కొన్ని సమస్యలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో, పరిష్కారాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
నేటి కాలంలో నడుం నొప్పి అత్యంత సాధారణ సమస్యగా మారింది. కానీ, నడుం నొప్పి కేవలం వెన్నెముకలో సమస్య ఉంటేనే రాదు. కొన్నిసార్లు మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్ల వల్ల కూడా రావచ్చు. ఈ రెండు రకాల నొప్పులకు మధ్య తేడా గుర్తించండిలా..
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద అందించే వైద్య చికిత్సల్లో మూత్రపిండాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. మొత్తం కేసుల్లో 27 శాతం ఇవే ఉన్నాయి! ఆ తర్వాత స్థానంలో క్యాన్సర్ కేసులు ఉన్నాయి.
Acrometastasis Case: లంగ్ క్యాన్సర్ కేసుల్లో 80 నుంచి 90 శాతం వరకు ఇవే ఉంటాయని అన్నారు. అయితే, ఈ క్యాన్సర్ నుంచి బయటపడ్డం చాలా కష్టమని అంటున్నారు.
రోజుకు రెండు వేలు కాదు... 7,000 అడుగులు వేయండి. మీ గుండె మాత్రమే కాదు.
వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తింటే ఆ థ్రిల్లే వేరంటారు ఆహార ప్రియులు. ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండే మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిలో కాస్తంత తియ్యగా ఉండటం వల్ల మొక్కజొన్నను తినేందుకు డయాబెటిస్ రోగుల్లో చాలామంది భయపడుతుంటారు. ఇంతకీ, ఇది షుగర్ ఉన్నవారికి మంచిదా? చెడ్డదా? నిపుణులు ఏమంటున్నారు..
కూర్చున్నా.. నుంచున్నా.. పడుకున్నా.. ఫోన్ స్క్రోలింగ్ చేయడం నేటి తరం అలవాటు. సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలోనే తలమునకలైపోతుంటారు. డూమ్ స్క్రోలింగ్ అంటే నెట్టింట్లో ప్రతికూల విషయాలను స్క్రోల్ చేసే అలవాటు వల్ల ఈ మానసిక రుగ్మతలు వస్తాయని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
వేడి వాతావరణం లేనప్పటికీ రాత్రి పూట ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంటే తస్మాత్ జాగ్రత్త. రాత్రుళ్లు అకారణంగా చెమట తేలికగా తీసుకోకండి. కేవలం శరీరంలో వేడి పెరగడం వల్లే ఇలా జరగదు. అందుకు ఈ వ్యాధి కూడా కారణం కావచ్చు.
తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగా జీవక్రియలు నెమ్మదిస్తాయి. కాలక్రమంలో ఇది పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది. మరి ఈ విషయంపై వైద్యులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
రాత్రుళ్లు తరచూ భోజనం చేయడం మానేస్తే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో మీకు తెలుసా? ఖాళీ కడుపుతో నిద్రపోతే శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. డిన్నర్ స్కిప్ చేస్తే బరువు తగ్గకపోగా ఈ సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. .