Home » Health Latest news
రోజూ టీతో పాటు తీసుకునే బిస్కెట్స్తో అనారోగ్యం తలెత్తొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిఫైన్డ్ ఫ్లోర్, చక్కెరలు, ప్రాసెస్డ్ కొవ్వులతో చేసే వీటితో జీవక్రియలపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. వీలున్నంత వరకూ ఆరోగ్యకరమైన పదార్థాలతో చేసే బిస్కెట్స్నే ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
బజారులో ఉసిరికాయలు కనిపిస్తే కొనకుండా ఉండలేం. ఇవి చిన్న, పెద్ద సైజుల్లో లభ్యమవుతూ ఉంటాయి.
కల్తీ ఆహార పదార్థాలు, నాణ్యతలేని మందుల సరఫరా.. ఈ రెండు విషయాల్లో నిఘా వ్యవస్థను పటిష్ఠం
రాజకీయాల్లో హింసాత్మక చర్యలకు పాలుపడటంలో తప్పేమీలేదని జగన్చేసిన వ్యాఖ్యల్ని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ తీవ్రంగా ఖండించారు
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఇలా ప్రతిదీ అవసరమే. ఏ ఒక్కటి లోపించినా శరీర విధులకు ఆటంకం కలిగి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మెగ్నీషియం లోపం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది సంకేతాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే చికిత్స తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
నడకతో దీర్ఘకాలిక నడుము నొప్పిని పూర్తిగా నివారించవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మందులతో పనిలేకుండా ప్రతిరోజూ కొన్ని నిమిషాల నడక ద్వారా బ్యాక్ పెయిన్ సమస్యకు చెక్ పెట్టవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
మహిళలు ఏదొక వయసులో మూత్రాశయ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం పసిపిల్లలు సైతం యూరినరీ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. అసలు చిన్నవయసులోనే అమ్మాయిల్లో ఈ సమస్య ఎందుకు వస్తోంది? ఏ లక్షణాల ద్వారా దీన్ని గుర్తించాలో తెలుసుకుందాం.
చిరుతిళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు వంటి వాటిలో..
తన కుమారుడు వేదాంత్కు క్రమశిక్షణ ఎక్కువని నటుడు మాధవన్ అన్నారు. ఆహారం తీసుకోవడం కూడా అతడికి ఓ కసరత్తు లాంటిదేనని చెప్పుకొచ్చారు.
కడుపు ఉబ్బరం సమస్య ఎల్లప్పుడూ గ్యాస్ లేదా ఆహార సమస్యల వల్ల మాత్రమే కాదు. కొన్నిసార్లు ఇది తీవ్రమైన వ్యాధికి సంకేతం కూడా కావచ్చు. కాబట్టి, ఈ సమస్య పదే పదే వస్తుంటే నిర్లక్ష్యంగా ఉండకండి. సరైన సమయంలో తనిఖీ చేసుకోండి.