Home » Guntur
తమ బిజినెస్లో పెట్టుబడి పెడితే వడ్డీతో పాటు.. లాభాలు కూడా ఇస్తామంటూ మోసం చేసిన వ్యక్తిని గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా.. అతనికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు..
బాపట్ల జిల్లా రేపల్లె మండలం బొబ్బర్లంక గ్రామంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన నంబూరు పద్మ, అగ్ని వెట్టిచాకిరీకి గురయ్యారు. ఓ వ్యక్తి వారితో కొన్నేళ్లుగా బలవంతంగా పని చేయిస్తూ డబ్బులు చెల్లించడం లేదు.
పోలవరం ప్రాజెక్టు నుంచి వరద జలాలను తరలించేలా పోలవరం- బనకచర్ల లింకు ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 80 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని వెల్లడించారు.
సింగపూర్లోని రివర్ వ్యాలీలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న విషయం తెలిసిందే. అయితే శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 నుంచి 19 మంది విద్యార్థులకు గాయాలు అవ్వగా.. ఓ బాలుడు మృతిచెందాడు.
బహిరంగ మార్కెట్లో సుమారు రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులపై పేదలకు శాశ్వత హక్కును కల్పిస్తూ నివేశన పట్టాలను పంపిణీ చేస్తున్నామని మంత్రి లోకేశ్ అన్నారు.'మన ఇల్లు- మన లోకేష్' కార్యక్రమంలో భాగంగా మూడో రోజు సోమవారం ఇప్పటం గ్రామాలతో పాటు మంగళగిరి పద్మశాలి బజారుకు చెందిన మొత్తం 624 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేస్తున్నారు.
గుంటూరులో నాలుగేళ్ల బాలుడు ఐజాక్ను వీధి కుక్క దాడి చేసి గొంతు కొరికి చంపేసింది. ఇది ఐద్వానగర్లో జరిగింది; స్థానికులు వచ్చి కుక్కను తరిమినా, బాలుడు ఆసుపత్రిలో మృతిచెందాడు
గుంటూరులో ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఆపేందుకు ఎవ్వరూ లేకపోవడంతో తీవ్రంగా గాయపరిచింది.
గుంటూరులో బర్డ్ఫ్లూ రీజనల్ సర్వెలెన్స్ సెంటర్ ఏర్పాటు చేసిందని, ఇది వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో పని చేస్తుందని తెలియజేశారు. ఈ కేంద్రం ఐసీఎంఆర్ వైద్య బృందం సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు అన్ని ప్రభుత్వ శాఖలూ విధ్వంసం అయిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఎక్సైజ్ శాఖలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వమే మద్యం షాపులు తెరిచి విక్రయాలు చేపట్టింది.
Vijay Kumar ACB Questioning: గత ప్రభుత్వ హాయంలో సమాచార శాఖ కమిషనర్గా పనిచేసిన విజయ్ కుమార్ రెండో రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మొదటి రోజు విచారణకు సహకరించకపోవడంతో మరోసారి విచారణకు రావాల్సిందిగా ఏసీబీ అధికారులు ఆదేశించారు.