Home » Guntur
Notice To Sajjala Bhargav: పవన్, లోకేష్లపై అనుచిత పోస్టుల కేసులో వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
Vamsi Health Update: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గుంటూరు జీజీహెచ్కు తరలించారు పోలీసులు. శ్వాస సంబంధిత సమస్య తీవ్రం కావడంతో వెంటనే వంశీని పోలీసులు జీజీహెచ్కు తీసుకొచ్చారు.
పల్నాడులో టీడీపీ నేతలన్నదమ్ములపై ప్రత్యర్థులు స్కార్పియోతో ఢీకొట్టి దారుణ హత్య చేశారు. ఈ ఘటన రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన ఘోర సంఘటనగా మండలంలో భయాందోళనలు ఏర్పడుతున్నాయి.
ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలని కుటుంబ సభ్యులు హైకోర్టులో హౌజ్మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణను శనివారం హైకోర్టు ధర్మాసనం చేపట్టనుంది.
Borugadda Anil: బోరుగడ్డ అనిల్ 2016 మే 9వ తేదీన పెదకాకాని మండల సర్వేయర్ మల్లిఖార్జునరావును స్థలం సర్టిఫికేట్ కోసం బెదిరించాడు. దీంతో విధులకు ఆటంకం కలిగిస్తూ తనను బెదిరించటంపై మల్లిఖార్జునరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
27 సంవత్సరాలుగా ఆక్రమణదారుల నుంచి తమ స్థలాలను వాపసు పొందేందుకు మహిళలు పోరాడుతున్నారు, కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. గుంటూరు కలెక్టరేట్లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసి, పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించింది.
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్కు బిగ్ షాక్ తగిలింది. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో మాజీ ఎంపీకి కోర్టు రిమాండ్ విధించింది.
Tiranga Rallies: ఏపీ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీ చేపట్టారు.
పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిశోర్కు భూకబ్జా, హత్యాయత్నం కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
Chinta Mohan: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ప్రధాని మోదీ అఖిల పక్షంతో చర్చించి యుద్దం ఆపితే బాగుండేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని, 20 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకులు రుణాలు సరిగా ఇవ్వటం లేదని ఆరోపించారు.