Home » Gujarat
వృద్ధురాలి ఇంట్లోకి చోరీకి వచ్చిన దొంగలు ఆమె అనుమతితోనే చేతులూ కాళ్లు కట్టేసి సైలెంట్గా డబ్బు దోచుకుపోయారు. గుజరాత్లోని ఖేడా జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
సంక్రాంతి సంబరాల్లో కొత్త బట్టలు, పిండి వంటలే కాదు.. పతంగులు ఎగరేయడం ఒక భాగం. గత కొంత కాలంగా పతంగులు ఎగరేయడానికి నిషేధిత చైనా మాంజా వాడటం వల్ల పక్షులు, జంతువులే కాదు.. మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. చైనా మాంజా ఒక కుటుంబాన్ని బలితీసుకుంది.
సముద్రయానంలో ఐఎన్ఎస్వీ కౌండిన్య సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెరచాప సాయంతో 1400 కిలోమీటర్ల ప్రయాణాన్ని పదిహేడు రోజుల్లో పూర్తి చేశారు.
ప్రపంచ అనిశ్చితి మధ్య భారతదేశం అపూర్వమైన నిశ్చయత దశను చూస్తోందని పరోక్షంగా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో ఇటీవల రాజకీయ కల్లోలాలను ప్రస్తావిస్తూ మోదీ పేర్కొన్నారు.
సోమనాథ్ ఆలయంపై విదేశీ దురాక్రమణదారులు అనేకసార్లు దండయాత్రలు చేశారని, ఆలయ విధ్వంసానికి పాల్పడ్డారని, దోచుకున్నారనీ, అయినప్పటికీ ఈ ఆలయం ధైర్యం, త్యాగాలు, దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని మోదీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్ లోని ప్రసిద్ధ సోమనాథ్ మహాదేవుడి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన శౌర్యయాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు..
సోమనాథ్ ఆలయంపై 1026లో తుర్కియే పాలకుడు గజనీ మహ్మద్ దాడి చేసి విధ్వంసం చేశాడు. పలువురు విదేశీ పాలకులు కూడా ఆలయంపై దాడి చేసి దోచుకున్నారు. అప్పట్నించి ఆలయ పునరుద్ధరణ పనులతో సోమనాథ్ ఆలయం తన వైభవాన్ని చాటుకుంటూనే ఉంది.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరో, హీరోయిన్లు బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే అభిమానులు అత్యుత్సాహం చూపిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి ఘటనే గుజరాత్ ఎయిన్ పోర్ట్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్కి ఎదురైంది.
గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో పలుమార్లు భూమి కంపించడం కలకలానికి దారి తీసింది. ఏం జరుగుతోందో అర్థంకాక జనాలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ఆస్తిప్రాణ నష్టాలు జరగలేదని జిల్లా యంత్రాంగం తెలిపింది.
అవినీతి ఆరోపణలు, నగదు అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న గుజరాత్ ఐఏఎస్ అధికారికి ఈడీ తాజాగా అరెస్టు చేసింది. పీఎమ్ఎల్ఏ కోర్టు ఆయనకు జనవరి 7 వరకూ ఈడీ రిమాండ్ను విధించింది.