Home » Governor of Tamil Nadu
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై వివాదం చోటుచేసుకుంది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని తన ఇష్టానుసారంగా మార్చుకుని చదివిన గవర్నర్ ఆర్ఎన్ రవి.. ఈ ఏడాది ప్రసంగ పాఠాన్ని క్లుప్తంగా చదివి, ఆపై ప్రభుత్వం, స్పీకర్పై కొన్ని వ్యాఖ్యలు చేసి కూర్చుండిపోయారు.
తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగాన్ని చదివేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్.రవి నిరాకరించారు. ప్రసంగానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని సభ్యులను కోరినా సరిగ్గా స్పందించలేదన్నారు.
చీటికిమాటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేలా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi)కి డీఎంకే మిత్రపక్షాలు ఝలక్ ఇచ్చాయి.
స్థానిక టి.నగర్లోని కోదండరామాలయ అర్చకులు, సిబ్బంది ముఖాల్లో భయాందోళనలు కనిపించాయంటూ గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) తీవ్రంగా స్పందించారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రప్రభుత్వం అందజేస్తున్న నిధులు ఏం చేస్తున్నారో చెప్పాలని గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచన మేరకు సీఎం స్టాలిన్(CM Stalin) శుక్రవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi)తో భేటీ అయ్యారు. శాసనసభలో ఆమోదించిన కీలకమైన బిల్లులను, ప్రత్యేకించి పది విశ్వవిద్యాలయాలకు సంబంధించిన
రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Governor RN Ravi and Chief Minister MK Stalin) ఒకే విమానంలో ప్రయాణించారు.
రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) శనివారం ఢిల్లీకి ఆకస్మికంగా బయలుదేరివెళ్లారు. ఈ వారంలో ఆయన
చీటికిమాటికి బిల్లుల్ని పెండింగ్లో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi)పై
తమిళనాడులో సంచలన సృష్టించిన గుట్కా స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అన్నాడీఎంకే మాజీ మంత్రులు డాక్టర్ సి.విజయభాస్కర్, బీవీ రమణలను ప్రాసిక్యూట్ చేసేందుకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అనుమతి మంజూరు చేశారు.