• Home » Governor Abdul Nazeer

Governor Abdul Nazeer

CM Chandrababu: ‘తొలి సంతకాలు’ వాటిపైనేనా..?

CM Chandrababu: ‘తొలి సంతకాలు’ వాటిపైనేనా..?

ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గురువారం తొలి సంతకాలు చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన ఫైళ్లపై ప్రమాణ స్వీకార వేదికపైనే సంతకం చేయాలని తొలుత భావించారు.

AP Election 2024: అనుమానం ఉంది ఆపండి.. గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు కీలక లేఖ

AP Election 2024: అనుమానం ఉంది ఆపండి.. గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు కీలక లేఖ

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్‌గ్రేడ్ పేరుతో ఈ-ఆఫీస్ మూసివేతపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏపీలో కూటమి పక్షాల కీలక నిర్ణయం

ఏపీలో కూటమి పక్షాల కీలక నిర్ణయం

అమరావతి: ఏపీలో కూటమి పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో పార్టీల అధినేతలపై జరిగిన రాళ్లదాడి ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నాయి.

Abdul Nazeer: మహాశివరాత్రి సందర్భంగా ఏపీ గవర్నర్ సందేశం

Abdul Nazeer: మహాశివరాత్రి సందర్భంగా ఏపీ గవర్నర్ సందేశం

Andhrapradesh: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ సందేశం వినిపించారు. ‘‘మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ తెలిపారు.

Gummanur Jayaram: మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్

Gummanur Jayaram: మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్

ఈరోజు మంగళగిరిలో నిర్వహించిన బీసీ సదస్సులో మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram ) తెలుగుదేశం(TDP) పార్టీలో చేరారు. అయితే ఈ విషయంలో ఊహించిందే జరిగింది. జయరాంను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈసారి కూడా ఎమ్మెల్యేగా పోటీచేస్తానని వైసీపీ అధిష్ఠానానికి తెలిపారు.

Andhra Pradesh: గవర్నర్ కు చంద్రబాబు లేఖ.. వారిపై చర్యలు తీసుకోవాలని వినతి..

Andhra Pradesh: గవర్నర్ కు చంద్రబాబు లేఖ.. వారిపై చర్యలు తీసుకోవాలని వినతి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ..

AP Politics: గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాలు విని టీడీపీ నేతలు పారిపోయారు: మంత్రి వేణుగోపాల్

AP Politics: గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాలు విని టీడీపీ నేతలు పారిపోయారు: మంత్రి వేణుగోపాల్

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్(AP Governor Abdul Nazeer) ప్రసంగంలో విద్య, వైద్యం అంశాల గురించి ప్రస్తావించగానే టీడీపీ ఎమ్మెల్యేలు పారిపోయారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Chellaboina venugopal krishna) అన్నారు.

AP Assembly: మహాత్మా గాంధీజీ మాటలతో ముగిసిన గవర్నర్ ప్రసంగం

AP Assembly: మహాత్మా గాంధీజీ మాటలతో ముగిసిన గవర్నర్ ప్రసంగం

Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే గవర్నర్ స్పీచ్ కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ పధకాలను గవర్నర్‌తో ప్రభుత్వం వల్లెవేయించింది.

AP Assembly: ‘సార్.. మీతో అబద్దాలు చెప్పిస్తున్నారు’.. ఏపీ అసెంబ్లీలో టీడీపీ

AP Assembly: ‘సార్.. మీతో అబద్దాలు చెప్పిస్తున్నారు’.. ఏపీ అసెంబ్లీలో టీడీపీ

Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుకోవడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో పలు అంశాలపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ.. అనేకసార్లు నినాదాలు చేశారు.

AP Assembly: గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. ఏ అంశంపై అంటే?

AP Assembly: గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. ఏ అంశంపై అంటే?

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగంలో చెప్పిన ఓ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళన పరిస్థితి నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి