Home » Gold News
మీరు రైలులో ప్రయాణిస్తున్నారా.. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో బొగీల్లోకి ఎక్కిన వారిలో కొందరు దొంగలుంటారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఓ ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన దొంతనం గురించి చెబుతూనే జాగ్రత్తల గురించి చెబుతున్నారు.
బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గినప్పటికీ గతేడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతూ వస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత పసిడి ధర ఉట్టెక్కింది.
Ranya Rao: కన్నడ నటి రన్యారావు కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. నటుడు తరుణ్ రాజ్ కొండూరుతో ఆమె దుబాయి కేంద్రంగా ఈ స్కాం నడిపినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.
14 కేజీల స్మగ్లింగ్ బంగారంతో రెండు వారాల క్రితం బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగిన రన్యా రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విదేశాల నుంచి 17 బంగారు బిస్కెట్లు తీసుకువచ్చినట్లు ఆమె అంగీకరించినట్టు ఎఫ్ఐఆర్ ద్వారా తెలిసింది. ఏడాది కాలంగా తాను చేసిన విదేశీ టూర్ల గురించి కూడా ఆమె చెప్పింది.
దేశంలో ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్నారా. అయితే ఓసారి నేటి ధరలను తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే ఇటీవల దాదాపు 90 వేల స్థాయికి చేరుకున్న ఈ రేట్లు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి.
దేశంలో దాదాపు 90 వేల స్థాయికి చేరుకున్న పసిడి ధరలకు కాస్తా ఉపశమనం లభించింది. ఈ క్రమంలో పసిడి ధర తగ్గిపోగా, వెండి రేటు మాత్రం ఏకంగా ఒక్కరోజులోనే రూ.8900 పెరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశంలో పసిడి ప్రియులకు షాకుల మీద షాకులు వస్తున్నాయి. ఎందుకంటే వీటి ధరలు ఒక్కసారిగా పుంజుకుని, దాదాపు 90 వేల స్థాయికి చేరాయి. అయితే ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బిహార్ అంటేనే ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలకు అడ్డాగా ఉండేది. అయితే ఇప్పుడు ఇద్దరు మహిళలు చేసిన దొంగతనం నెట్టింట తెగ వైరల్గా మారింది.
కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు ప్రకంపనలు కన్నడ నాట కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ విచారణ చేపట్టగా తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది.
వీడొక్కడే సినిమాలో హీరో సూర్య ఆఫ్రికా నుంచి వజ్రాలు స్మగ్లింగ్ చేస్తాడు. చెన్నై ఎయిర్ పోర్టు అధికారులకు దొరకకుండా ఉండడానికి వజ్రాలను ఓ బాటిల్కు అతికిస్తాడు. ఈ పనంతా ఎయిర్పోర్టు రెస్ట్ రూములో కూర్చుని చేస్తాడు. అచ్చం సూర్య చేసినట్లుగానే రన్యా రావు కూడా చేసింది. బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి దుబాయ్ ఎయిర్ పోర్టు రెస్ట్ రూమును వాడుకుంది. రెస్ట్ రూములోనే..