Home » GHMC
గ్రేటర్(Greater)లో రోడ్లపై చెత్త కుప్పలు కనిపించకుండా మరో ప్రయోగానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా పలు సర్కిళ్లలో స్మార్ట్ బిన్లు ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ ఇలంబరిది(Commissioner Ilambaridi) తెలిపారు.
నిరసనలు, వాయిదాలతో గందరగోళం మధ్య జీహెచ్ఎంసీ బడ్జెట్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీఆర్ఎస్ కు చెందిన సభ్యులందరినీ కౌన్సిల్ నుంచి బయట కు పంపించారు.
GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన వెంటనే గందగోళపరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగట్లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫ్లకార్డులు పట్టుకుని కౌన్సిల్ మీటింగ్కు వచ్చారు. మేయర్ పోడియంపై బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు విసిరారు. బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు.
GHMC Council Meeting: మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ 10వ కౌన్సిల్ సమావేశం ప్రారంభంకానుంది. బీజేపీ, బీఆర్ఎస్ కార్పేరేటర్లు మేయర్ను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. కమలం పార్టీ నేతలు వినూత్న రీతిలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) పరిధిలో వాటర్బోర్డు తాగునీటి సరఫరా చేస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా జలాలతో పాటు జంట జలాశయాల నీళ్లు తీసుకొచ్చి నగరవాసులకు సరఫరా చేస్తోంది.
హైదరాబాద్ మహా నగరానికి ఫిబ్రవరి ఒకటో తేదీన కృష్ణా జలాలు(Krishna waters) బంద్ కానున్నాయి. నల్లగొండ జిల్లాలోని నాసర్లపల్లి సబ్స్టేషన్లోని 132 కేవీ బల్క్ లోడ్ ఫీడర్ పీటీ మరమ్మతులకు గురైంది.
కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేలా కార్పొరేటర్లకు నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. బుధవారం మంత్రుల నివాస సముదాయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబును మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్రెడ్డి, మరో ఇద్దరు కార్పొరేటర్లు కలిశారు.
త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో తాను తిరిగి కార్పొరేటర్గా పోటీ చేయడం లేదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(GHMC Mayor Gadwal Vijayalakshmi) స్పష్టం చేశారు. ‘మేయర్గా, నగర ప్రథమ పౌరురాలిగా ఎంతో విజయవంతంగా పని చేశాననే సంతృప్తితో ఉన్నాను.
Mayor Gadwal Vijayalakshmi: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నాయకులకు తన గురించి తెలుసునని చెప్పారు. అక్రమంగా ఆస్తి సంపాదించాల్సిన అవసరం, ఖర్మా తనకు లేదని అన్నారు.
గ్రేటర్ పరిధిలో గత ఆరు నెలల్లో 74 హోం బర్త్ (ఇళ్లలో ప్రసవం జరిగినట్టు) సర్టిఫికెట్లు జారీ కావడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరిది(GHMC Commissioner Elambaridi) స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) పోలీసు విచారణకు ఆదేశించారు.