Home » Gautam Gambhir
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మాట్లాడుకుంటున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడ్ని తీసెయ్ అంటూ గౌతీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ఘోర వైఫల్యాలు ఎదుర్కొంది. భారత జట్టు ఆడిన చివరి 9 టెస్ట్ మ్యాచ్ల్లో ఏకంగా ఏడింట్లో ఓడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్లో గెలిచే స్థితి నుంచి ఓటమి పాలైంది. టీమిండియా ఓటమి నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై ఒత్తిడి తీవ్రమవుతోంది.
తొలి టెస్ట్ ఓటమితో నిరాశలో ఉన్న భారత్.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ను చావుదెబ్బ తీయాలని చూస్తోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే ఈ టెస్ట్లో నెగ్గి సిరీస్ను సమం చేయాలని అనుకుంటోంది.
భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ తిరిగి ఇంగ్లండ్కు వెళ్తున్నాడని తెలుస్తోంది. ఉన్నపళంగా గౌతీ స్వదేశానికి ఎందుకు వచ్చాడు? మళ్లీ తిరుగు ప్రయాణం ఎందుకు అవుతున్నాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
శుభ్మన్ గిల్ సారథ్యంలోని యువ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ గిల్ టీమిండియాను ఇంగ్లండ్లో ఎలా నడిపిస్తారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ కోసం జోరుగా సన్నద్ధమవుతున్నారు భారత ఆటగాళ్లు. ప్రత్యర్థిని వాళ్ల సొంతగడ్డ మీదే చిత్తుగా ఓడించాలని చూస్తున్నారు.
ఇంగ్లండ్లో ఉన్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా భారత్కు బయలుదేరినట్టు తెలుస్తోంది.
టీమిండియాకు రెండే దారులు ఉన్నాయని అంటున్నాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఇంకో ఆప్షన్ లేదని చెబుతున్నాడు. మరి.. గౌతీ మాటల్లోని ఆంతర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..
భారత జట్టుకు కొత్త టెన్షన్ మొదలైంది. ఇంగ్లండ్ సిరీస్కు ముందు టీమ్ మేనేజ్మెంట్కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. మరి.. ఏంటా టెన్షన్ అనేది ఇప్పుడు చూద్దాం..
భారత జట్టు బిగ్ చాలెంజ్కు రెడీ అవుతోంది. ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. జట్టులోని ప్రతి ఆటగాడి నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబట్టాలని కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ భావిస్తున్నారు.