Home » Ganta Srinivasa Rao
పీలో వైసీపీ నేతల దౌర్జన్యకాండకు హద్దు అదుపు లేకుండా పోయిదంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: ఉత్తర నియోజకవర్గం శంఖారావం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అర్జునుడు కాదు దుర్యోదనుడని.., చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కృష్ణార్జునులు అంటూ కామెంట్ చేశారు.
మరికాసేపట్లో విశాఖ నార్త్ శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో బిర్ల జంక్షన్ గ్రౌండ్ వద్ద సభా ప్రాంగణానికి టీడీపీ-జనసేన శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన లోకేష్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
Andhrapradesh: హైదరాబాద్ను ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీసుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సెటైర్లు గుప్పించారు. వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడుతారని.. వైనాట్ 175 అని ఇప్పుడనమనండి చుద్దామని ఎద్దేవా చేశారు.
అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్స్తో లావాదేవీలు జరుగుతాయని, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాపుల్లో మాత్రం జరగవని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాపుల్లో ఉన్న నగదు ఎటు వెళుతుందని అడిగారు. ఆ నగదుకు సంబంధించి లెక్కా పత్రాలు ఉన్నాయా అని అడిగారు.
విశాఖ: నగరంలో రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా.. చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ నేతలు కెజిహెచ్ మార్చురీ వద్ద రమణయ్య బంధువులను పరామర్శించారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కబ్జాల గుప్పిట్లో విశాఖ భూమాతను బందీ చేసి రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వలేక పోయారని, సీఎం జగన్ సిగ్గు పడాలని అన్నారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విటర్ మాధ్యమంగా జగన్ సర్కార్ వైఖరిపై తారాస్థాయిలో మండిపడ్డారు. మరో రెండు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉండగా.. ఇప్పుడు వైసీపీ వాళ్లు టెట్, డీఎస్సీ అంటూ ఓట్ల రాజకీయం మొదలుపెట్టారని నిప్పులు చెరిగారు. గత ఐదేళ్లుగా డీఎస్సీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూశారని..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘భీమిలి సిద్ధం సభ’లో జగన్ అన్ని అబద్ధాలే మాట్లాడారని మండిపడ్డారు.