• Home » Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao

TDP: గంటా పోటీ చేసేది అక్కడి నుంచే... చంద్రబాబుతో భేటీలో ఇంకా ఏం చర్చించారంటే..?

TDP: గంటా పోటీ చేసేది అక్కడి నుంచే... చంద్రబాబుతో భేటీలో ఇంకా ఏం చర్చించారంటే..?

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ఆదివారం నాడు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపు గంటపాటు జరిగింది. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... చీపురుపల్లి నుంచి తనను పోటీ చేయమన్నారని.. అయితే భీమిలి లేదా విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తానని తాను చంద్రబాబుకు వివరించానని తెలిపారు. తానెక్కడ పోటీ చేసినా గెలుస్తానని చంద్రబాబు చెప్పారని అన్నారు.

TDP-Janasena First List: టీడీపీ తొలి జాబితాలో చోటు దక్కని కీలక నేతలు వీరే.. కారణమదేనా..!

TDP-Janasena First List: టీడీపీ తొలి జాబితాలో చోటు దక్కని కీలక నేతలు వీరే.. కారణమదేనా..!

TDP-Janasena Candidates List: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(AP Elections) మరికొద్ది రోజులే సమయం ఉండటంతో.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన(TDP-Janasena) కూటమి స్పీడ్ పెంచింది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంయుక్తంగా తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు.

AP Politics: చీపురుపల్లిలో పోటీపై ఫస్ట్ టైమ్ స్పందించిన గంటా.. అంతా ఓకే కానీ..!?

AP Politics: చీపురుపల్లిలో పోటీపై ఫస్ట్ టైమ్ స్పందించిన గంటా.. అంతా ఓకే కానీ..!?

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో అధికార వైసీపీ.. టీడీపీ-జనసేన మిత్రపక్షాలు నిమగ్నమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పలువురు సిట్టింగులు, కీలక నేతలకు టికెట్లు దక్కట్లేదు. టికెట్ దక్కిన వారికి సిట్టింగ్ సీటు దొరకట్లేదు. ఇక అసలు విషయానికొస్తే.. తాజా, మాజీ విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ- గంటా శ్రీనివాసరావుల మధ్య చీపురుపల్లిలో ఫైట్ జరగబోతోందని రెండ్రోజులుగా వార్తలు పెద్దఎత్తున సంగతి తెలిసిందే..

Ganta Srinivasa Rao: ఏపీలో వైసీపీ నేతల దౌర్జన్యకాండకు హద్దు అదుపు లేదు

Ganta Srinivasa Rao: ఏపీలో వైసీపీ నేతల దౌర్జన్యకాండకు హద్దు అదుపు లేదు

పీలో వైసీపీ నేతల దౌర్జన్యకాండకు హద్దు అదుపు లేకుండా పోయిదంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ganta Srinivasarao: జగన్ అర్జునుడు కాదంటూ గంటా ఆసక్తికర వ్యాఖ్యలు

Ganta Srinivasarao: జగన్ అర్జునుడు కాదంటూ గంటా ఆసక్తికర వ్యాఖ్యలు

Andhrapradesh: ఉత్తర నియోజకవర్గం శంఖారావం సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అర్జునుడు కాదు దుర్యోదనుడని.., చంద్రబాబు-పవన్ కళ్యాణ్ కృష్ణార్జునులు అంటూ కామెంట్ చేశారు.

Nara Lokesh: ఉత్తర నియోజకవర్గంలో లోకేష్ శంఖారావం ప్రారంభం

Nara Lokesh: ఉత్తర నియోజకవర్గంలో లోకేష్ శంఖారావం ప్రారంభం

మరికాసేపట్లో విశాఖ నార్త్ శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో బిర్ల జంక్షన్ గ్రౌండ్ వద్ద సభా ప్రాంగణానికి టీడీపీ-జనసేన శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన లోకేష్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

TDP: ఇది మీ స్టాండా?.. మీ పార్టీ స్టాండా సుబ్బారెడ్డి గారూ?... గంటా ఫైర్

TDP: ఇది మీ స్టాండా?.. మీ పార్టీ స్టాండా సుబ్బారెడ్డి గారూ?... గంటా ఫైర్

Andhrapradesh: హైదరాబాద్‌ను ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీసుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Ganta Srinivasa Rao: ‘ఇప్పుడు అనండి వైనాట్ 175’.. జగన్‌పై గంటా సెటైర్లు

Ganta Srinivasa Rao: ‘ఇప్పుడు అనండి వైనాట్ 175’.. జగన్‌పై గంటా సెటైర్లు

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సెటైర్లు గుప్పించారు. వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడుతారని.. వైనాట్ 175 అని ఇప్పుడనమనండి చుద్దామని ఎద్దేవా చేశారు.

AP Politics: లిక్కర్ షాపుల్లో క్యాష్‌కు లెక్క పత్రాలు ఉన్నాయా జగన్: గంటా శ్రీనివాస రావు

AP Politics: లిక్కర్ షాపుల్లో క్యాష్‌కు లెక్క పత్రాలు ఉన్నాయా జగన్: గంటా శ్రీనివాస రావు

అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్స్‌తో లావాదేవీలు జరుగుతాయని, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాపుల్లో మాత్రం జరగవని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాపుల్లో ఉన్న నగదు ఎటు వెళుతుందని అడిగారు. ఆ నగదుకు సంబంధించి లెక్కా పత్రాలు ఉన్నాయా అని అడిగారు.

AP News: విశాఖను క్రైమ్ క్యాపిటల్‌గా మార్చారు: గంటా శ్రీనివాసరావు

AP News: విశాఖను క్రైమ్ క్యాపిటల్‌గా మార్చారు: గంటా శ్రీనివాసరావు

విశాఖ: నగరంలో రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా.. చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ నేతలు కెజిహెచ్ మార్చురీ వద్ద రమణయ్య బంధువులను పరామర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి