Home » Ganja Karuppu
నిజామాబాద్ నుంచి నిర్మల్ జిల్లాకు గంజాయిని తరలిస్తున్న ఓ ముఠా.. ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై దాడి చేసింది. కారును ఆపి తనిఖీ చేయాలని ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సహా ఇతర సిబ్బంది ప్రయత్నించగా, స్మగ్లర్లు కారును వేగంగా నడిపి పోలీస్ సిబ్బందిని ఢీకొట్టారు.
కాకినాడ జిల్లా రామవరం టోల్ గేట్ వద్ద అనూహ్యమైన ఘటన చోటుచేసుకుంది. టోల్ గేట్ దగ్గరకు వచ్చిన ఒక వాహనం సిబ్బందిని గుద్దుకుంటూ ముందుకు దూసుకుపోయింది. ఈ వాహనంలో..
'భాయ్ బచ్చా ఆగయా భాయ్' వాట్సాప్ కోడ్ భాషతో గంజాయి సరఫరా చేస్తున్న విషయాన్ని పసిగట్టిన పోలీసులు ఇదే కోడ్ ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ చేశారు. అంతే, ఆడామగా తేడాలేకుండా, ఫ్యామిలీలు సైతం..