Home » Flowers
అనంతపురం జిల్లా అగళి మండలంలోని నరసంబూది నిత్యం పూల పరిమళాలతో గుబాళిస్తుంటుంది. గ్రామ పరిధిలో 200ఎకరాల్లో పూల తోటలు సాగు చేశారు.
వేసవి ప్రారంభంతో ఊటీకి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 23వ తేదీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఊటీకి వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
కూడేరు మండలంలోని రామచంద్రపురం గ్రామంలో రైతు బంగి వెంకటప్ప ఎకరం పొలంలో బంతిపూలు సాగు చేశారు. పసుపు వర్ణంతో పూలు విరబూసి కన్నుల విందు చేస్తున్నాయి.
శుభముహూర్తాలు వచ్చినా పూల ధరల్లో మార్పు కనిపించడంలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
ఊటీలోగల పార్కులో తొలిసారి 1,500 రకాల రోజా మొక్కలు నాటారు. ఇవి ఇక ఏడాది పొడవునా పర్యాటకులకు అహ్లదాన్ని పంచనున్నాయి. పర్యాటకులు నిరాశ చెందకుండా, రోజా పూలు చూస్తూ ఆనందించేలా, ఉద్యానవన శాఖ మొట్టమొదటి సారిగా గ్రీన్ హౌస్లో రోజా మొక్కలు నాటారు.
చామంతి రైతులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పూల ధర భారీగా తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. 15రోజుల్లోనే టన్నుపై రూ.70వేలు తగ్గడంతో.. ఏం చేయాలో పాలుపొలేని స్థితిలో రైతులు ఉండిపోతున్నారు.
రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫ్లవర్ ఎక్స్పో డిసెంబరు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఫ్లవర్ ఎక్స్పోకు పలు ప్రపంచ దేశాల నుంచి కూడా మొక్కలను తీసుకువచ్చి ప్రదర్శించారు.
సాయంకాలం కాగానే పూల ట్రక్కులు మార్కెట్కు క్యూ కడతాయి. రాత్రి పదికల్లా మార్కెట్లోని గిడ్డంగులన్నీ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పూలతో నిండిపోతాయి. పూలు పాడవ్వకుండా రాత్రంతా చల్లటి గిడ్డంగులలో ఉంచుతారు.
మల్లెపూలు అంటే ఆడవారికి చాలా ఇష్టం. సాంప్రదాయ దుస్తులు ధరించేటప్పుడు మల్లెపూలు తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటారు. అయితే, ఈ మల్లెల సువాసనలో ఆరోగ్య రహస్యం ఉందని మీకు తెలుసా?
చాలా మంది పువ్వులు పాడవకుండా ఉండటానికి ఫ్రిజ్లో ఉంచుతారు. అయితే, అలా ఫ్రిజ్లో ఉంచిన పువ్వులను దేవుడిని పూజించడానికి ఉపయోగించవచ్చా? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..