Home » Flowers
ఊటీలోగల పార్కులో తొలిసారి 1,500 రకాల రోజా మొక్కలు నాటారు. ఇవి ఇక ఏడాది పొడవునా పర్యాటకులకు అహ్లదాన్ని పంచనున్నాయి. పర్యాటకులు నిరాశ చెందకుండా, రోజా పూలు చూస్తూ ఆనందించేలా, ఉద్యానవన శాఖ మొట్టమొదటి సారిగా గ్రీన్ హౌస్లో రోజా మొక్కలు నాటారు.
చామంతి రైతులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పూల ధర భారీగా తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. 15రోజుల్లోనే టన్నుపై రూ.70వేలు తగ్గడంతో.. ఏం చేయాలో పాలుపొలేని స్థితిలో రైతులు ఉండిపోతున్నారు.
రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫ్లవర్ ఎక్స్పో డిసెంబరు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఫ్లవర్ ఎక్స్పోకు పలు ప్రపంచ దేశాల నుంచి కూడా మొక్కలను తీసుకువచ్చి ప్రదర్శించారు.
సాయంకాలం కాగానే పూల ట్రక్కులు మార్కెట్కు క్యూ కడతాయి. రాత్రి పదికల్లా మార్కెట్లోని గిడ్డంగులన్నీ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పూలతో నిండిపోతాయి. పూలు పాడవ్వకుండా రాత్రంతా చల్లటి గిడ్డంగులలో ఉంచుతారు.
మల్లెపూలు అంటే ఆడవారికి చాలా ఇష్టం. సాంప్రదాయ దుస్తులు ధరించేటప్పుడు మల్లెపూలు తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటారు. అయితే, ఈ మల్లెల సువాసనలో ఆరోగ్య రహస్యం ఉందని మీకు తెలుసా?
చాలా మంది పువ్వులు పాడవకుండా ఉండటానికి ఫ్రిజ్లో ఉంచుతారు. అయితే, అలా ఫ్రిజ్లో ఉంచిన పువ్వులను దేవుడిని పూజించడానికి ఉపయోగించవచ్చా? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈనెల 24వతేదీ నుంచి కొడైకెనాల్లో 62వ పుష్ప ప్రదర్శన ప్రారంభం కానుంది. జూన్ 1వ తేదీ వరకు 9 రోజులపాటు ఈ ప్రదర్శన జరుగుతుంది. కాగా.. నెమలి, దిండుగల్ తాళం, కొండ వెల్లుల్లి సహా పలు నమూనాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
బంతి పూలకు కనీస ధర కూడా లేకపోవడంతో రైతులు కోయకుండా తోటపైనే వదిలేస్తున్నారు.రెండు వారాలుగా పూలను కోసి మార్కెట్కు తరలిస్తున్నా కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు అమరావతి రైతులు(Amaravati farmers) అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూలు చల్లి మహిళలు హారతులు పట్టారు.
కేరళలోని ప్రధాన ఆలయాల్లో గన్నేరు పూలను నిషేధించారు. రాష్ట్రంలోని మెజారిటీ దేవాలయాలను నిర్వహించే కేరళలోని రెండు ప్రధాన ఆలయ బోర్డులు ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు (TDB), మలబార్ దేవస్వోమ్ బోర్డు (MDB)లు పవిత్రంగా భావించే గన్నేరు పూలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.