Home » Fire Accident
కువైత్ వెళ్లిన భర్త అక్కడి నుంచే నిఘా పెట్టి, వేధిస్తుండడాన్ని భరించలేని ఓ తల్లి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన శనివారం ఉదయం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదీ వర్షా కాలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్ వరుసగా తగలబడుతున్నాయి. తాజాగా అంటే.. శనివారం తిరుపతిలోని శ్రీవారి పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
గ్రీస్ను కార్చిచ్చు కమ్మేసింది. మంటలు రాజధాని ఏథెన్స్ను వేగంగా సమీపిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నికీలలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఐరోపా ఖండంలోనే అతిపెద్ద న్యూక్లియర్ విద్యుత్తు కేంద్రమైన జపోరిజియాలో ఆదివారం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడుల వల్లే ప్లాంట్లో మంటలు చెలరేగాయని రష్యా ఆరోపించగా.. ప్లాంట్లో కూలింగ్ టవర్స్లో మంటలకు రష్యానే కారణమని ఉక్రెయిన్ పేర్కొంది.
వైజాగ్ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. స్టేషన్లో ఆగివున్న కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్లో (Korba - Visakhapatnam Express ) ఒక్కసారిగా మంటలు వచ్చేశాయి..
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది...
వెంకోజిపాలెంలోని మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి సెల్లార్లోని బ్యాటరీల మెయింటనెన్స్ గదిలో విద్యుత్ షార్ట్ సర్యూట్ అయ్యింది. దీంతో సెల్లార్ సహా మెుదటి అంతస్తు వరకు పొగ వ్యాపించింది.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరెట్లో ఫైళ్ల దహనం కేసు దర్యాప్తులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగు చూడగా.. ఇప్పుడిప్పుడే సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? అనేది తేల్చే పనిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కుటుంబంపైనే పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తొలిసారిగా స్పందించారు...
ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం ఆ కుటుంబంలో పెనువిషాదం నింపింది. మంటల్లో తీవ్రంగా గాయపడిన తండ్రి, పెద్ద కుమార్తె చికిత్స పొందుతూ చనిపోగా.. భార్య, చిన్న కుమార్తె, మరో ఇద్దరు మహిళలు మృత్యువుతో పోరాడుతున్నారు.