Home » Fire Accident
మండలంలోని మా మిళ్ళపల్లిలో భరతరెడ్డి అనే రైతుకు చెందిన శ్రీగంధం చెట్లు సో మవారం అగ్నికి ఽఆహుతయ్యాయి. గ్రామానికి చెందిన భరతరెడ్డి ఐదెకరాల్లో శ్రీగంధం చెట్లు సాగుచేస్తున్నాడు. ఆ తోటలో మంట లు వ్యాపిస్తున్నాయని స్థానిక రైతులు అతడికి సమాచారం అందించారు.
అగ్నికీలలకు అక్కాచెల్లెళ్లు సజీవ దహనమైన ఘటన బాపట్ల జిల్లా పర్చూరులో ఆదివారం అర్ధరాత్రి తూర్పువారివీధిలో చోటుచేసుకుంది.
తెలంగాణ: హైదరాబాద్ ఘట్కేసర్లో దారుణం జరిగింది. ప్రయాణిస్తున్న కారులో ప్రమాదవశాత్తూ ఇద్దరు సజీవ దహనం అయ్యారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరూ చిక్కుకుపోయారు.
ఓ బాణసంచా ఫ్యాక్టరీలో కార్మికులు ఉదయం యథావిధిగా పనిచేస్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో అక్కడే పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూద్దాం.
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ ట్రావెల్స్ కార్యాలయం వద్ద పార్కింగ్ చేసిన బస్సుల్లో ఒకటి గురువారం తెల్లవారుజామున దగ్ధమైంది. మరొకటి పాక్షికంగా కాలిపోయింది.
అనంతపురం: నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులు దగ్ధమయ్యాయి. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ దివాకర్ రెడ్డికి చెండిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్దమయ్యాయి. బస్సులపై కేవీ 11 వైర్ తెగి నిప్పురవ్వలు పడడంతో మంటలు ఎగిసిపడ్డాయి.
Hyderabad: హైదరాబాద్లోని కొండాపుర్లో ఇవాళ(మంగళవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొండాపూర్లోని గేలక్సీ అపార్ట్మెంట్స్ 9వ అంతస్తులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
హైదరాబాద్: శివారులోని బాలాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Madanapalle Sub Collector Office: ఈ ఏడాది జులైలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న గౌతమ్ తేజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. విమానశ్రయ పరిధిలో అమర్ రాజా బ్యాటరీ కంపెనీ కోసం స్థలం కేటాయించారు. ఆ స్థలంలో నిర్మాణం జరుగుతున్న భవనంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మూడో అంతస్తులో మంటలు..