Home » Farmers
వానాకాలం పంటల సాగు కోసం రైతుభరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు పండుగ’ పేరుతో సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం యాసంగి (2022-23) ధాన్యం టెండర్లను రద్దు చేసింది. ఈ నెల 11 నాటికే గడువు పూర్తికావడం, అప్పటికే గుత్తేదారుల నుంచి పౌరసరఫరాల సంస్థకు చెల్లింపులు నిలిచిపోవడంతో టెండర్లు రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది.
Accountant: ఆ తర్వాత లక్ష్మణ్ నుంచి నగేష్ 500 రూపాయలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. 2006లో బెలగావి స్పెషల్ కోర్టు నగేష్ను దోషిగా తేల్చింది.
Rythu Bharosa: రైతు భరోసాలో భాగంగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. గత కొద్దిరోజుల నుంచి ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. నిన్న 7 ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.
Rythu Bharosa: నిన్నటి వరకు ఐదు ఎకరాల వరకు పొలం ఉన్న వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ రోజు 7 ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది.
యాసంగి సీజన్లో(2025- 26) శనగ, గోధుమ, తెల్లకుసుమ, ఆవాల పంటల ఉత్పత్తి వ్యయాన్ని సాగు ఖర్చుల ఆధారంగా అంచనా వేసి కనీస మద్దతు ధర నిర్ణయించాలని వ్యవసాయ ధరల నిర్ణయక కమిషన్(సీఏసీపీ)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
రైతువేదికల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించినమేరకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా రైతు భరోసా చెల్లింపులు చేస్తోంది. 9 రోజుల్లో రూ.9,000 కోట్లు జమచేస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చినమేరకు ఆర్థిక శాఖ వాయువేగంతో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది.
వ్యవసాయ యాంత్రీకరణకు 2025- 26 సంవత్సరానికి బడ్జెట్లో రూ. 104 కోట్ల కేటాయింపులు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా రైతులకు ఉపయోగపడే వ్యవసాయ యంత్రాలు, పరికరాలను సబ్సిడీ కింద పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధులను విడుదల చేస్తోంది. తాజాగా మరో రూ. 1189.43 కోట్లను విడుదల చేసింది. ఐదు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేసిన సర్కార్..
పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తుల విషయంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.