Home » Fake News
నెల్లూరులో నకిలీ పోలీస్ అరెస్ట్ అయ్యాడు. క్రైమ్ బ్రాంచ్ CI నంటూ చెలామణీ అవుతూ ఇంతకాలం పబ్బం గడుపుకున్న నకిలీ కేటుగాడిని వేదాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒకవైపు జగన్ రోత మీడియా... మరోవైపు వైసీపీ సోషల్ మీడియా! తప్పుడు ప్రచారాలతో, అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలతో రెచ్చిపోతున్నాయి. రాజధాని అమరావతి మొదలుకొని విశాఖలో...
సైబర్ నేరగాళ్ల అగడాలకు తిరుమల వేదికగా మారుతోంది.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తూ.. నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణానికి తెరలేపిన బోయ ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.
సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న ఫేక్ వార్తలతో ప్రజాస్వామ్యానికి చేటు అని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురే్షకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు
ఈ నెలలో ప్రతి ఒక్కరూ రూ.21 వేలు చెల్లించి ఖాతా ఓపెన్ చెయ్యండి. మరుసటి రోజు మీ ఖాతాలో రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు జమవుతాయి.
ప్రభుత్వం ఫేక్గాళ్లపై చర్యలు తీసుకుంటామంటే జగన్ ఎందుకు బాధపడుతున్నారనో అర్థం కావడంలేదట. ప్రభుత్వం చర్యలు మొదలుపెడితే తమ తరపున ఫేక్ ప్రచారం చేసేవాళ్లు ఉండరని, దీంతో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయకపోతే కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తే తమ పార్టీ మనుగడ ఏమి కావాలనే భయంతోనే సీఎం ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే..
రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య ఒంటరిగా ప్రయాణించే మహిళలను పోలీసులు తమ వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుస్తారంటూ... సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ పోలీసులు ప్రకటించారు.
ఇటీవల ఎయిర్ ఇండియా విమానానికి వచ్చిన బాంబు బెదిరింపుల కేసులో ఓ షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు.. తాను ఆ ఫేక్ కాల్ ఎందుకు చేయాల్సి..
సికింద్రాబాద్(secunderabad) ప్రధాన రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫేమస్ ఆల్ఫా హోటల్(Alpha Hotel) గురించి నగరవాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హోటల్ గురించి సోషల్ మీడియా(social media)లో ఇటివల పలు వార్తలు, పుకార్లు ప్రచారం వచ్చాయి. వీటిపై హోటల్ యాజమాన్యం స్పందించి, అలాంటివి నమ్మోద్దని ప్రజలకు సూచించింది. అసలేమైందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.