Home » Facebook
సోషల్ మీడియాలో డీప్ఫేక్ కంటెంట్ వీడియోల వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. డీప్ఫేక్ కంటెంట్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మెటాను కేంద్రం ఆదేశించింది.
సోషల్ మీడియా దుష్ప్రభావాలకు సంబంధించి ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు మరో భారీ షాక్ తగిలింది. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న మైనర్ల చికిత్స, ఇతర కార్యక్రమాల కోసం 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని మెటాను న్యూమెక్సికో రాష్ట్రంలోని (అమెరికా) న్యాయస్థానం ఆదేశించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్బుక్ వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడంపై మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ అధికారి జోయెల్ కప్లాన్ వివరణ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపుపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్.. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్బుక్ వీడియోను తాత్కాలికంగా బ్లాక్ చేసిన ఘటన గురించి మెటా ప్రతినిధులు సోమవారం పార్లమెంటరీ స్థాయి కమిటీ ముందు వివరణ ఇచ్చారు.
మనిషి మనుగడకు కమ్యూనికేషన్ (సమాచార మార్పిడి) కీలకం. ఇందుకు సోషల్ మీడియా ఓ మాద్యమంగా మారింది.
వాట్సాప్ మెసేజింగ్ యాప్ అత్యంత సురక్షితమైనదని భావిస్తుంటాం. ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ టెక్నాలజీతో నడిచే వాట్సాప్ మెసేజ్లను మూడో వ్యక్తి చదవడం అసాధ్యమని భావిస్తుంటాం. అయితే వాట్సాప్ ఛాట్ను దాని మాతృ సంస్థ 'మెటా' చదవగలదని అంతర్జాతీయ వాట్సప్ వినియోగదారుల బృందం వాదిస్తోంది.
సోషల్ మీడియా ద్వారా ఆఫర్లంటూ ప్రకటనలు గుప్పిస్తూ.. ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి పక్రటనలు ఎక్కువయ్యాయి. అయితే.. ఈ మోసపూరిత ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ అయిన మెటా.. తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో పనిచేస్తున్న 1500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ విభాగం కొన్నేళ్లుగా బిలియన్ల డాలర్ల మేర నష్టాలు చవిచూస్తోంది. దీంతో ఏఐలో వేగంగా రాబడి వచ్చే అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టపోతున్నాం. ఈ సందర్భంగా ఈ ఏడాది ఇన్స్టా, ఫేస్బుక్లలో బాగా వైరల్ అయిన వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..