• Home » Exams

Exams

AP ICET 2025 Applications: ఏపీ ఐసెట్‌కు 35000 దరఖాస్తులు

AP ICET 2025 Applications: ఏపీ ఐసెట్‌కు 35000 దరఖాస్తులు

ఏపీ ఐసెట్ 2025కు 35,000 దరఖాస్తులు అందినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఎం. శశి ప్రకటించారు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత అధిక రుసుములతో దరఖాస్తు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు

Visakhapatnam Police: పవన్‌ కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ ఆపలేదు

Visakhapatnam Police: పవన్‌ కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ ఆపలేదు

పెందుర్తి వద్ద JEE మెయిన్స్‌ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థుల కారణం డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ ట్రాఫిక్ ఆపివేయడమేనన్న ఆరోపణలలో నిజం లేదని ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కాన్వాయ్‌ను మధ్యలైన్‌లో పంపినప్పటికీ, సర్వీస్‌ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదన్నారు

JEE Main 2025: జేఈఈ మెయిన్‌ రెండో దశ పరీక్షలు

JEE Main 2025: జేఈఈ మెయిన్‌ రెండో దశ పరీక్షలు

జేఈఈ మెయిన్‌-2025 రెండో దశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండో రోజు గురువారం రెండు షిఫ్టుల్లో పరీక్ష జరిగింది.

AP Tenth Social Exam: టెన్త్‌ సోషల్‌ పరీక్ష యథాతధం

AP Tenth Social Exam: టెన్త్‌ సోషల్‌ పరీక్ష యథాతధం

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సోషల్ పరీక్షలకు సంబంధించిన తాజా అప్‌డేట్లు వెలువడ్డాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మార్పులు, తేదీలు వెల్లడించబడ్డాయి

Answer Sheets: టెన్త్‌ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం

Answer Sheets: టెన్త్‌ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం

పదో తరగతి జవాబు పత్రాల తరలింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. శనివారం భౌతిక, రసాయన శాస్త్రం పరీక్ష నిర్వహించగా ఖమ్మం జిల్లా కారేపల్లి మోడల్‌ స్కూల్‌ కేంద్రంలో పరీక్ష రాసిన

Bengaluru: దేవుడా.. ఓ మంచి దేవుడా.. పాస్‌ మార్కులు వచ్చేలా చూడు సామీ

Bengaluru: దేవుడా.. ఓ మంచి దేవుడా.. పాస్‌ మార్కులు వచ్చేలా చూడు సామీ

దేవుడా.. ఓ మంచి దేవుడా.. నాకు పాస్‌ మార్కులు వచ్చేలా చూడు సామీ.. అంటూ ఓ విద్యార్థి తన కోరికల చిట్టాను ఓ పేపర్ పై రాసి దాన్ని హుండీలో వేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.

10th Class Exams: తొలి రోజు 99.67% మంది హాజరు

10th Class Exams: తొలి రోజు 99.67% మంది హాజరు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు, శుక్రవారం ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పరీక్ష 2,650 కేంద్రాల్లో సాఫీగా జరిగింది. మొత్తం 4.95 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 99.67 హాజరు శాతం నమోదైనట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

School exams: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

School exams: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

రాష్ట్రంలో శుక్రవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు 2,650 కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు.

Exams: కన్నతల్లి ఆకస్మిక మృతి.. కన్నీటి పర్యంతమై పరీక్షకు

Exams: కన్నతల్లి ఆకస్మిక మృతి.. కన్నీటి పర్యంతమై పరీక్షకు

ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు అన్నట్లు.. ఓవైపు కన్నతల్లి ఆకస్మిక మృతి.. మరోపక్క కన్నీటి పర్యంతమై పరీక్షకు హాజరైంది ఓ విద్యార్థిని. ఈ విషాద సంఘటన రామాపురంలో జరిగింది.

అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రాలు గల్లంతు

అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రాలు గల్లంతు

Exam Question Paper Missing: పరీక్షా కేంద్రంలో ఎగ్జామ్ పేపర్ గల్లంతవడం తీవ్ర కలకలం రేపుతోంది. రాయదుర్గంలోని ఓపెన్ స్కూల్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి