Home » Exams
పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు ముందు గ్రాండ్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీచేశారు.
మార్చిలో జరగనున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం విడుదల చేశారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలతోపాటు 6, 7, 8, 9వ తరగతుల్లోని బ్యాక్లాగ్ సీట్లలో ప్రవేశాలకు ఎస్సీ గురుకులం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పరీక్షలకు 96.40 శాతం మంది హాజరయ్యారు.
పెళ్లిపీటల మీద నుంచి నేరుగా గ్రూప్-2 పరీక్షకు ఓ నవవధువు హాజరయ్యారు.
గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పరీక్షలకు ఎక్కువమంది హాజరవుతారా అనే సందేహం తలెత్తింది. అయితే, ఏకంగా 92శాతం మంది హాజరై పరీక్షలు రాశారు.
విశాఖ: ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.
జీవో 77 ప్రకారం హారిజాంటల్ రోస్టర్ అమలు చేయాలని, కానీ పోస్టులకు అందుకు విరుద్ధంగా పాత రోస్టర్ అమలు చేశారని ఆరోపిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 446 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రేపు జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిందని వచ్చిన వార్తలపై ఏపీపీఎస్సీ ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
మార్చి 1 నుంచి 20 వరకు రెగ్యులర్ విద్యార్థులకు, 3 నుంచి 15 వరకు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.