• Home » Etela rajender

Etela rajender

Etela Rajender: బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే నష్టమే తప్ప, లాభం లేదు..

Etela Rajender: బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే నష్టమే తప్ప, లాభం లేదు..

Telangana: ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు తోడు దొంగల పార్టీలని విమర్శించారు. కేసీఆర్ అహంకారంతో సహచర మంత్రులను, నాయకులను, ప్రజలని మర్చిపోయారని.. ఫలితంగా చిత్తుగా ఓడిపోయారని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే నష్టమే తప్ప, లాభం లేదని.. రాష్ట్రానికి ఒరిగేదేమి లేదన్నారు.

అసలు టార్గెట్‌ ఆ ఇద్దరే! రేవంత్‌, ఈటల రాజేందర్‌పై స్పెషల్‌ టీంల ఫోకస్‌

అసలు టార్గెట్‌ ఆ ఇద్దరే! రేవంత్‌, ఈటల రాజేందర్‌పై స్పెషల్‌ టీంల ఫోకస్‌

బీఆర్‌ఎస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలనే ఏకైక ఏజెండాతో పనిచేసిన ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు అండ్‌ టీం..

Telangana Politics: దూకుడు పెంచిన బీజేపీ.. తగ్గేదేలే అంటున్న ఆ ముగ్గురు..!

Telangana Politics: దూకుడు పెంచిన బీజేపీ.. తగ్గేదేలే అంటున్న ఆ ముగ్గురు..!

గ్రేటర్‌ హైదరాబాద్‌లో(Hyderabad) మూడు ఎంపీ సీట్లపై కమలం(BJP) పార్టీ దృష్టి పెట్టింది. ఈసారి మూడు స్థానాలను కైవసం తీసుకునే దిశగా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు చోట్ల బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపింది. ముగ్గురు అభ్యర్థులు అప్పుడే విస్తృతంగా తమ నియోజకవర్గాల్లో(Parliament Constituency) పర్యటిస్తున్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉంది. ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఒకసారి..

Etala Rajender: మోదీ వల్లే భారత్‌కు రెడ్‌ కార్పెట్‌ వేస్తున్న ప్రపంచ దేశాలు

Etala Rajender: మోదీ వల్లే భారత్‌కు రెడ్‌ కార్పెట్‌ వేస్తున్న ప్రపంచ దేశాలు

దేశాన్ని అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, ప్రపంచ దేశాలన్నీ మోదీకి రెడ్‌ కార్పెట్‌ వేసి స్వాగతం పలుకుతున్నాయని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌(Etala Rajender) పేర్కొన్నారు.

TS BJP: తొమ్మిది మందితో బీజేపీ తొలి జాబితా.. పంతం నెగ్గించుకున్న ఈటల.. హైదరాబాద్ నుంచి మాధవీలత పోటీ

TS BJP: తొమ్మిది మందితో బీజేపీ తొలి జాబితా.. పంతం నెగ్గించుకున్న ఈటల.. హైదరాబాద్ నుంచి మాధవీలత పోటీ

రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ(BJP) దూకుడు పెంచింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. కార్యచరణలో భాగంగా శనివారం నాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది.

Etela Rajender: దేశం ఆత్మగౌరవంతో బ్రతకాలంటే మోదీకే ఓటేయాలి..

Etela Rajender: దేశం ఆత్మగౌరవంతో బ్రతకాలంటే మోదీకే ఓటేయాలి..

Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో పోటీ చేసి 10 సీట్లకు పైగా గెలవాలని బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని ఆ పార్టీ జాతీయ నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈటెల మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని.. కానీ ఇప్పటికీ ఒక్క హామీ కూడా నెరవెర్చలేదన్నారు.

BJP: బీజేపీ పెద్దలతో భేటీ కానున్న తెలంగాణ నేతలు

BJP: బీజేపీ పెద్దలతో భేటీ కానున్న తెలంగాణ నేతలు

నేడు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు వెళ్లనున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల తదితరులు సాయంత్రం బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో బీజేపీ నేతలు చర్చించనున్నారు. మార్చి రెండో వారంలో అభ్యర్థుల ప్రకటన చేయాలని బీజేపీ భావిస్తోంది. హైకమాండ్ వద్ద ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లతో లిస్ట్ రెడీ చేయనున్నారు.

TG Politics: ఈటల నిజంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నారా.. పూర్తి వివరాలు ఇవిగో..!

TG Politics: ఈటల నిజంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నారా.. పూర్తి వివరాలు ఇవిగో..!

Etela Rajender Issue: తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender).. కాషాయ కండువా తీసేసి కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకోబోతున్నారా..? అతి త్వరలోనే హస్తం గూటికి చేరుతారా..? పార్టీలో చేరిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేస్తారా..? అంటే ఇవన్నీ నిన్న, మొన్నటి వరకూ ఆయన అభిమానులు, అనుచరుల్లో మెదిలిన ప్రశ్నలు. దీనికి తోడు కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసున్న ఫొటో కూడా నెట్టింట్లో దర్శనమివ్వడంతో ఇక ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.. పక్కాగా కండువా మార్చేస్తారని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయ్.

Etela Rajender: తెలంగాణలో ఎన్నికలపై ఈటల సంచలన వ్యాఖ్యలు

Etela Rajender: తెలంగాణలో ఎన్నికలపై ఈటల సంచలన వ్యాఖ్యలు

Telangana: గతంలో బీజేపీకి 14 వందల పైగా ఓట్లు వస్తే ఇప్పుడు ప్రతీ గ్రామంలో కమలం పార్టీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు తయారు అయ్యారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

Etela Rajender: ఎన్ని విమర్శలు వచ్చినా బీజేపీకి 8 సీట్లు కట్టబెట్టారు

Etela Rajender: ఎన్ని విమర్శలు వచ్చినా బీజేపీకి 8 సీట్లు కట్టబెట్టారు

Telangana: ఎన్ని విమర్శలు వచ్చినా, తప్పుడు ప్రచారం చేసినా బీజేపీకి ప్రజలు ఎనిమిది సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకీ ఓట్లు సీట్లు పెంచేందుకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి