• Home » England

England

Ashes 2025-26: చెలరేగిన జోష్‌ టంగ్‌.. ‌కుప్పకూలిన ఆసీస్

Ashes 2025-26: చెలరేగిన జోష్‌ టంగ్‌.. ‌కుప్పకూలిన ఆసీస్

నాలుగో టెస్టులో మ్యాచ్ ప్రారంభంలో ఇంగ్లాండ్ పేసర్లు గస్‌ అట్కిన్సన్‌, జోష్‌ టంగ్‌ ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్‌ బౌలర్ జోష్ టంగ్ చెలరేగడంతో ఆసీస్ జట్టు 152 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది.

The Ashes: నాలుగో రోజు ముగిసిన ఆట

The Ashes: నాలుగో రోజు ముగిసిన ఆట

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్ట్ ఆడుతున్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలుపుకి ఇంకా 228 పరుగులు కావాలి.

The Ashes: చేతులెత్తేసిన ఇంగ్లండ్.. భారీ ఆధిక్యం దిశగా ఆసీస్

The Ashes: చేతులెత్తేసిన ఇంగ్లండ్.. భారీ ఆధిక్యం దిశగా ఆసీస్

యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడుతున్నాయి. ఓవర్‌నైట్ 213/8 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 286 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది.

Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్‌ వివాదం.. స్పందించిన ఐసీసీ

Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్‌ వివాదం.. స్పందించిన ఐసీసీ

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటలో డిసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) వివాదం చోటుచేసుకుంది. దీనిపై ఐసీసీ స్పందించింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీకి సంబంధించిన డీఆర్ఎస్ విషయంలో సాంకేతిక లోపం జరిగిందని ఐసీసీ అంగీకరించింది.

Ashes 2026:నల్ల బ్యాడ్జీలతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు.. కారణం ఇదే..!

Ashes 2026:నల్ల బ్యాడ్జీలతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు.. కారణం ఇదే..!

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బోండీ బీచ్‌లోరెండు రోజుల క్రితం యూదుల హనుక్కా వేడుక లక్ష్యంగా ఇద్దరు దుండగలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు.

Cameroon Green: ఐపీఎల్ వేలంలో రూ.25 కోట్లు.. యాషెస్‌లో డకౌట్

Cameroon Green: ఐపీఎల్ వేలంలో రూ.25 కోట్లు.. యాషెస్‌లో డకౌట్

ఐపీఎల్‌ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ భారీ ధర పలికి వార్తల్లో నిలిచాడు. అతన్ని రూ.25.20 కోట్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సొంతం చేసుకుంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే యాషెస్‌ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌ అతడు డకౌట్‌ అయ్యాడు.

Ashes 2025-26: కీలక ప్లేయర్‌పై వేటు.. తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

Ashes 2025-26: కీలక ప్లేయర్‌పై వేటు.. తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్

యాషేస్ 2025-26 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య డిసెంబర్ 17న మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది. కీలక ఆటగాడిపై వేటు వేసింది.

Ashes 2025-26: ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

Ashes 2025-26: ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

సొంతగడ్డపై జరుగుతున్న యాషెస్ 2025-26 సిరీస్‌లో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో సత్తాచాటి వరుసగా రెండో విజయం సాధించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కంగారూలు 8 వికెట్ల తేడాతో ఇంగ్లిష్‌ జట్టును మట్టికరిపించారు.

Ashes 2025-26: రెండో టెస్ట్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌

Ashes 2025-26: రెండో టెస్ట్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌

యాషెస్‌ సిరీస్‌2025-26లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ బ్రిస్బేన్‌ వేదికగా ఇవాళ(గురువారం) ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

Ashes 2025: ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది.. 148 ఏళ్లలో తొలిసారి

Ashes 2025: ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది.. 148 ఏళ్లలో తొలిసారి

యాషెస్ 2025 సిరీస్ లో ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓ అరుదైన ఫీట్ ను సాధించింది.148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 200 ప్లస్ టార్గెట్ ను ఛేదించిన జట్టుగా నిలిచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి