• Home » England

England

T20 World Cup: సెమీఫైనల్స్‌లో వర్షం పడితే ఏమవుతుంది.. ఐసీసీ నిబంధనలేంటి?

T20 World Cup: సెమీఫైనల్స్‌లో వర్షం పడితే ఏమవుతుంది.. ఐసీసీ నిబంధనలేంటి?

టీ20 వరల్డ్‌కప్-2024 ఇప్పుడు తుది దశకు చేరువలో ఉంది. గ్రూప్, సూపర్-8 దశలు ముగించుకొని.. సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్‌లో..

National news: లక్ష కిలోల బంగారం తరలింపు.. ఎక్కడికంటే..?

National news: లక్ష కిలోల బంగారం తరలింపు.. ఎక్కడికంటే..?

ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు లక్ష కిలోల బంగారాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తరలించింది. గతంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో భారత్ భారీగా పసిడి తనఖా పెట్టింది. 1991తర్వాత ఈ స్థాయిలో తరలించడం ఇదే మెుదటిసారని ఆర్బీఐ చెప్తోంది. ఈ బంగారాన్ని ప్రత్యేక విమానంలో స్వదేశానికి రప్పించారు.

Viral: వెతక్కుండానే దొరికేశాయోచ్..! వంట గదిలో మట్టి తవ్వుతుండగా.. జంటను వరించిన అదృష్టం..

Viral: వెతక్కుండానే దొరికేశాయోచ్..! వంట గదిలో మట్టి తవ్వుతుండగా.. జంటను వరించిన అదృష్టం..

వెతికితే దొరకనిదంటూ ఏమీ లేదు.. అన్న మాటను నిజం చేస్తూ మన కళ్ల ముందు చాలా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అయితే కొన్నిసార్లు కొందరి విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. ఎక్కడా వెతకుండానే అదృష్టం వరిస్తుంటుంది. మట్టి పని చేసుకునే కూలీలకు ..

Cricket: 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే అద్భుతం.. సరికొత్త రికార్డ్ నమోదు..!

Cricket: 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే అద్భుతం.. సరికొత్త రికార్డ్ నమోదు..!

James Anderson: ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌(ames Anderson) క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. 700 టెస్టు వికెట్లు తీసిన తొలి ఫాస్ట్‌ బౌలర్‌గా( నిలిచాడు. ధర్మశాలలో(Dharamsala) భారత్‌తో జరుగుతున్న 5వ టెస్టు 3వ రోజు సందర్భంగా కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడం ద్వారా 41 ఏళ్ల అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే

India vs England: ఇంగ్లండ్ ఆలౌట్..భారత్ బ్యాటింగ్, స్కోర్ ఏంతంటే

India vs England: ఇంగ్లండ్ ఆలౌట్..భారత్ బ్యాటింగ్, స్కోర్ ఏంతంటే

రాంచీ టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. జో రూట్ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Yashasvi Jaiswal: రూ.5.38 కోట్లతో మరో డ్రీమ్ హౌస్ కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్... నిజమేనా?

Yashasvi Jaiswal: రూ.5.38 కోట్లతో మరో డ్రీమ్ హౌస్ కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్... నిజమేనా?

భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం స్టార్ యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఇటివల ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భాగంగా డబుల్ సెంచరీలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించాడు. అయితే ఇటివల యశస్వి ముంబైలో మరో డ్రీమ్ హౌస్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

India vs England: భారత్, ఇంగ్లండ్ 2వ టెస్ట్..యశస్వి జైస్వాల్ రికార్డు

India vs England: భారత్, ఇంగ్లండ్ 2వ టెస్ట్..యశస్వి జైస్వాల్ రికార్డు

ఇంగ్లండ్‌తో విశాఖపట్నం టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించి అదరగొట్టాడు. తన సెంచరీ ఇన్నింగ్స్‌లో యశస్వికి ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Viral: రాత్రి వేళ మాజీ ప్రియుడి ఇంటి వద్ద బాంబు పెట్టిన యువతి.. గోడపై ఆమె రాసిన సందేశం చూసి అంతా షాక్..

Viral: రాత్రి వేళ మాజీ ప్రియుడి ఇంటి వద్ద బాంబు పెట్టిన యువతి.. గోడపై ఆమె రాసిన సందేశం చూసి అంతా షాక్..

ప్రేమికుల మధ్య వివిధ రకాల సమస్యలు తలెత్తడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ప్రేయసిని ప్రియుడు మోసం చేస్తే.. మరికొన్నిసార్లు ప్రియుడికి ప్రేయసి జలక్ ఇస్తుంటుంది. ఇంకొన్నిసార్లు..

 Virat Kohli: ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగిన కోహ్లీ

Virat Kohli: ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగిన కోహ్లీ

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు విరాట్ దూరమయ్యాడు.

Team India: భారత్‌కు బిగ్ షాక్.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం

Team India: భారత్‌కు బిగ్ షాక్.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం

Team India: చీలమండ గాయం నుంచి షమీ పూర్తిగా కోలుకోలేదని.. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్ట్‌లకు అతను దూరంగా ఉండనున్నట్లు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వర్గాలు పేర్కొన్నాయి. షమీ ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించలేదని, అతను ఫిట్‌నెస్ టెస్ట్‌లో నెగ్గాల్సి ఉందని ఎన్‌సీఏ అధికారులు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి