Home » Election Results
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత సైలెంట్ అయిన బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు.. ఇప్పుడిప్పుడే సౌండ్ పెంచుతున్నారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీ ఆ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఎంపీ సీట్ల కేటాయింపు అంశంపై కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఆదివారం జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అంతా సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ బంగ్లాదేశ్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), దాని మిత్రపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అయిన జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ దూసుకుపోతోంది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న పోలింగ్ జరగ్గా.. 80 శాతానికి పైగానే పోలింగ్ నమోదైంది. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఆదివారమే మిజోరం కౌంటింగ్ కూడా జరగాల్సి ఉంది.
రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు ఏఐసీసీ ఢిల్లీ అగ్ర నేతలు రానున్నారు.
ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ప్రజలు బీజేపీ పార్టీపై విశ్వాసంతో ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) వ్యాఖ్యానించారు.
పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు. మూడోసారి విజయంపై ధీమాగా ఉన్న కేసీఆర్కు తెలంగాణ ప్రజలు షాకిచ్చారు. ప్రజారంజక పాలన అందించామని గొప్పలు చెప్పుకుంటున్న గులాబీ నేతలను ఖంగు తినిపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది తామే అనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది నుంచి చెప్పుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆ క్రెడిట్ను కేసీఆర్కే ఇచ్చారు. తొలి రెండు సార్లూ కేసీఆర్నే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టారు.
జూబ్లీహిల్స్ ( Jubilee Hills ) అభ్యర్థుల భవితవ్యం ఇంకా తేలలేదు. ఈ నియోజకవర్గ కౌంటింగ్పై ఉత్కంఠత కొనసాగుతోంది. 45 ఈవీఎంల సీల్ తొలగించారంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ( Azharuddin ) ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి అజారుద్దీన్ నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) తెలిపారు. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ ( BRS ) గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.