• Home » Election Results

Election Results

RS Praveen: బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్.. పోటీ అక్కడి నుంచేనా..!!

RS Praveen: బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్.. పోటీ అక్కడి నుంచేనా..!!

తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రికి పీఠాన్ని అందించిన కారు జోరుకు గతేడాది జరిగిన ఎన్నికల్లో హస్తం బ్రేకులు వేసింది.

BJP: అవి జోడో యాత్రలు కావు.. తోడో యాత్రలు.. శివరాజ్ సింగ్ చౌహాన్..

BJP: అవి జోడో యాత్రలు కావు.. తోడో యాత్రలు.. శివరాజ్ సింగ్ చౌహాన్..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ లీడర్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలు కలిపేవి కాదని అవి విదదీసే ( తోడో ) యాత్రలు అని ఫైర్ అయ్యారు.

PM Modi: ఈ వారంలో ప్రధాని మోదీ భూటాన్ పర్యటన

PM Modi: ఈ వారంలో ప్రధాని మోదీ భూటాన్ పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారంలో భూటాన్ పర్యటనకు వెళ్లనున్నారు. 21-22 వరకు ఆ దేశంలో పర్యటించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. లోక్ సభ ( Lok Sabha ) ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత భారత ప్రధానులు విదేశీ పర్యటనలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంటాయి.

AP Elections 2024: ఓటు వేసేందుకు ఓటర్ కార్డే ఉండాలా.. ఎన్నికల అధికారి ఏమన్నారంటే..

AP Elections 2024: ఓటు వేసేందుకు ఓటర్ కార్డే ఉండాలా.. ఎన్నికల అధికారి ఏమన్నారంటే..

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పూర్తి వివరాలు వెల్లడించారు. నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరుతాయని తెలిపారు.

 Shyam Saran Negi : భారత మొదటి ఓటర్ శ్యామ్ శరణ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

Shyam Saran Negi : భారత మొదటి ఓటర్ శ్యామ్ శరణ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

రానున్న కొన్ని రోజుల్లో దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇందుకు ముందు నుంచే ఆయా పార్టీల నేతలు గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Tamil Nadu: పార్టీ చెబితే ఎన్నికల్లో పోటీ చేస్తా.. తమిళనాడు బీజేపీ చీఫ్ వెల్లడి

Tamil Nadu: పార్టీ చెబితే ఎన్నికల్లో పోటీ చేస్తా.. తమిళనాడు బీజేపీ చీఫ్ వెల్లడి

తమిళనాడు రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు అన్నామలై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని అయితే పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని వెల్లడించారు.

Election Commission: వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓటు.. ఈసీ కీలక నిర్ణయం..

Election Commission: వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓటు.. ఈసీ కీలక నిర్ణయం..

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం - ఈసీ ( Election Commission ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజకీయ పార్టీలనకు కొన్ని సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది. ఓట్ల ప్రచారం సమయంలో వ్యవహరించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది.

Nara lokesh: కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటా.. ఆదుకుంటా.. నారా లోకేశ్..

Nara lokesh: కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటా.. ఆదుకుంటా.. నారా లోకేశ్..

తాము అధికారంలోకి వస్తే సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆ వ్యవస్థలను రద్దు చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు.

Andhra Pradesh: విశాఖ నుంచి పోటీ చేస్తా.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన..

Andhra Pradesh: విశాఖ నుంచి పోటీ చేస్తా.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన..

కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ స్వప్రయోజనాల కోసం ఏపీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీ నారాయణ అన్నారు.

Rajya Sabha: సర్వత్రా ఉత్కంఠ.. ముగిసిన ఎన్నికలు.. కాసేపట్లో ఫలితాలు..

Rajya Sabha: సర్వత్రా ఉత్కంఠ.. ముగిసిన ఎన్నికలు.. కాసేపట్లో ఫలితాలు..

రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. దీంతో వెంటనే ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 2 నాటికి రిటైర్ అవుతున్న 52 మంది సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి