• Home » Election Commission of India

Election Commission of India

EC Vs Rahul Gandhi: అది తప్పవుతుంది, రాహుల్ డిమాండ్‌ అపాయకరం

EC Vs Rahul Gandhi: అది తప్పవుతుంది, రాహుల్ డిమాండ్‌ అపాయకరం

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ త్రోసిపుచ్చింది. పోలింగ్ సందర్భంలోని సీసీ టీవీ ఫుటేజ్ బహిరంగ పర్చాలన్న డిమాండ్ సరైందికాదని అభిప్రాయపడింది. ఓటర్ల గోప్యత, వారి భద్రతా సమస్యలకు..

ఇకపై 15 రోజుల్లోనే ఓటరు కార్డుల జారీ ఈసీ

ఇకపై 15 రోజుల్లోనే ఓటరు కార్డుల జారీ ఈసీ

కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకున్న వారితో పాటు, పాత వాటిల్లో వివరాలు మార్చుకున్న వారికి కూడా దీనిని అమలు చేయాలని నిర్ణయించింది.

CEC: ఓటర్ల జాబితాపై సీఈసీ కీలక వ్యాఖ్యలు

CEC: ఓటర్ల జాబితాపై సీఈసీ కీలక వ్యాఖ్యలు

చట్టప్రకారం ప్రతి ఏడాది ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతుందని, ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు జాబితాను అందజేస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చెప్పారు.

ECI: లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తాం.. రాహుల్‌‌ వ్యాఖ్యలపై ఈసీ

ECI: లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తాం.. రాహుల్‌‌ వ్యాఖ్యలపై ఈసీ

ఎన్నికల కమిషన్‌పై ఎంపీ రాహుల్ గాంధీ శనివారం నాడు విమర్శలు ఎక్కుపెట్టారు. తీవ్రమైన ఆరోపణలకు ఈసీ జవాబులు దాటవేస్తోందని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్-ఫిక్సింగ్ జరిగిందని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది పునరావృతం కావచ్చని పేర్కొన్నారు.

EC vs Rahul Gandhi: వెనక్కి తగ్గని రాహుల్.. ఈసీ ముందు రెండు డిమాండ్లు

EC vs Rahul Gandhi: వెనక్కి తగ్గని రాహుల్.. ఈసీ ముందు రెండు డిమాండ్లు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక డేటాను బహిరంగం చేయాలని ఈసీని రాహుల్ కోరారు. తీవ్రమైన అంశాలపై ఎగవేత ధోరణిలో ఈసీ స్పందించిందని విమర్శించారు.

ECI: రాహుల్ గాంధీ రిగ్గింగ్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం

ECI: రాహుల్ గాంధీ రిగ్గింగ్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం

2024 అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ నియామకం కోసం ప్యానల్ రిగ్గింగ్‌తో ప్రారంభించి అవకతవకల సాక్ష్యాలను దాచిపెట్టడంతో ఐదంచెల్లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యూహాన్ని బీజేపీ మహరాష్ట్రలో అనుసరించిందని అన్నారు.

Bypolls: నాలుగు రాష్ట్రాల్లోని 5 నియోజవర్గల్లో ఉప ఎన్నికలను ప్రకటించిన ఈసీ

Bypolls: నాలుగు రాష్ట్రాల్లోని 5 నియోజవర్గల్లో ఉప ఎన్నికలను ప్రకటించిన ఈసీ

గుజరాత్‌లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్‌లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

ఈ విషయాలు తెలిస్తే.. రాజకీయాలకు దండం పెట్టేస్తారు..

ఈ విషయాలు తెలిస్తే.. రాజకీయాలకు దండం పెట్టేస్తారు..

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా స్టార్లు కూడా కొత్తగా పార్టీ పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. దేశంలో వారానికో కొత్త పార్టీ పుట్టుకు వస్తోంది. ప్రతీ వీధిలో ఓ పార్టీ వెలుస్తోంది.

Aadhaar- Voter ID: ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానంపై సీఈసీ కీలక నిర్ణయం..

Aadhaar- Voter ID: ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానంపై సీఈసీ కీలక నిర్ణయం..

ఆధార్ కార్డుకు ఓటర్ ఐడీని అనుసంధానం చేసే దిశంగా సీఈసీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతన్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

USAID: యూఎస్ఏఐడీ అతిపెద్ద స్కామ్.. ప్రధాన మంత్రి సలహాదారు కామెంట్

USAID: యూఎస్ఏఐడీ అతిపెద్ద స్కామ్.. ప్రధాన మంత్రి సలహాదారు కామెంట్

భారత్‌లో ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసేందుకు అమెరికా నిధులు అందాయన్న వార్తపై ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ స్పందించారు. చరిత్రలో యూఎస్ఏఐడీ అతిపెద్ద కుంభకోణమని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి