Home » Education
ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఉన్నాయి.
రాష్ట్రంలోని ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నెల రోజులు ఆలస్యమైంది.
భారత చెస్ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ చెస్ చాంపియన్ గుకేష్ దొమ్మరాజును తమ విద్యాసంస్థల ప్రచారకర్త(బ్రాండ్ అంబాసిడర్)గా నియమించామని శ్రీచైతన్య విద్యాసంస్థ తెలిపింది.
రాష్ట్రాభివృద్ధి విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక కనీస ఉమ్మడి కార్యక్రమానికి (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్) కట్టుబడి ఉండాలి. రాష్ట్ర బడ్జెట్లలో విద్య, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించాలి.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2025 నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ.
PM Internship 2025 Last Chance to Apply: PM ఇంటర్న్షిప్ పథకం 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అతి త్వరలో ముగియనుంది. దరఖాస్తుకు చివరి తేదీ 15 ఏప్రిల్ 2025గా నిర్ణయించారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నెలా రూ.5000లతో పాటు ఉపాధి కూడా పొందే అవకాశం లభిస్తుంది.
RRB Assistant Loco Pilot Notifiction 2025: నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత, ప్రాంతం, దరఖాస్తు వివరాలు, జోన్ వారీ ఉన్న ఖాళీలను తనిఖీ చేసుకోండి.
హైదరాబాద్ ప్రాంతంలో ప్రభుత్వ కొలువుల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA) నుంచి 91 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని పాఠశాలలు, కాలేలు అప్పుడే అడ్మిషన్ల కోసం తమతమ ప్రచారాలను ప్రారంభించాయి. పదో తరగతి వార్షిక పరీక్షలు ముగిసిన నేపథ్యంలో గ్రేటర్లోని పలు పేరొందిన రెసిడెన్షియల్ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్ల దందాకు తెరలేపాయి.
విద్యా హక్కు చట్టం (RTE) అమలు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ప్రభుత్వ బడులకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగా, ఫీజుల విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది