Home » Education
రాష్ట్ర ట్రిపుల్ ఐటీలుగా భావించే ఆర్జీయూకేటీల్లో అడ్మిషన్లకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటించింది.
ఏపీఈఏపీసెట్-2025కు సంబంధించి ఇప్పటి వరకు ర్యాంకులు పొందకుండా ఉండి 10+2 గ్రూప్ మార్కులను డిక్లరేషన్ ఫారం లో అప్లోడ్ చేసిన ఇంటర్, ఇతర బోర్డుల విద్యార్థులకు రెండో విడత ర్యాంకులు కేటాయించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు తెలిపారు.
SBI CBO Recruitment 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) రిక్రూట్మెంట్ 2025 కోసం మళ్లీ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకోలేక పోయిన అభ్యర్థులు ఈసారి ఛాన్స్ మిస్సవకండి. గడువు తేదీ జూన్ 30 కి ముందే అప్లై చేసుకోండి.
CBI Apprentice Recruitment 2025: డిగ్రీ పూర్తయిన యువతకు సువర్ణావకాశం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నియామకాలు చేపడుతోంది. ఈ రోజే చివరి అవకాశం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
ప్రస్తుత కాలంలో వైద్యుడితో పాటు వైద్య సహాయకుడి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. అయితే ఆ సేవలు అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బంది తగినంతమంది ప్రస్తుతం లేరు. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని...
ఫుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఎల్) నుంచి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(ఎంఎఫ్ఏ), ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ సరిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.
ఉన్నత విద్యలో క్వాంటమ్ టెక్నాలజీ సిలబ్సను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
Microsoft Free Online Courses: నిరుద్యోగులకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఉచిత ఆన్లైన్ కోర్సులను ప్రారంభించింది. అత్యంత సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రూపొందించిన ఈ కోర్సులను పూర్తిచేస్తే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎం. మధుసూదనరావు రాజీనామా చేయడం వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నేటినుంచి 28వ తేది వరకు పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందేందుకు పాలిసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్కు ర్యాంకుల వారీగా హాజరు కావాలి.