• Home » Education News

Education News

Education: పీజీఈసెట్‌ అభ్యర్థులకు ‘టీసీ’ కష్టాలు..

Education: పీజీఈసెట్‌ అభ్యర్థులకు ‘టీసీ’ కష్టాలు..

పోస్ట్‌ గ్రాడ్యుయేటెడ్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)లో అర్హత సాధించిన అభ్యర్థులను ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌(టీసీ) కష్టాలు వెంటాడుతున్నాయి.

UGC NET December 2025: యూజీసీ నెట్ డిసెంబర్ 2025 రిజిస్ట్రేషన్ షురూ.. ఇలా దరఖాస్తు చేసుకోండి

UGC NET December 2025: యూజీసీ నెట్ డిసెంబర్ 2025 రిజిస్ట్రేషన్ షురూ.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ఉన్నత విద్యాసంస్థల్లో అకడమిక్, రీసెర్చ్ కెరీర్‌ ఆశించే పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈసారి 8 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటారని ఎన్‌టీఏ అంచనా వేస్తోంది. అభ్యర్థులు కచ్చితమైన విద్యార్హతల వివరాలు సమర్పించాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.

SSC certificate correction: మీ టెన్త్ సర్టిఫికెట్‌లో తప్పులున్నాయా? ఇలా మార్చుకోండి..

SSC certificate correction: మీ టెన్త్ సర్టిఫికెట్‌లో తప్పులున్నాయా? ఇలా మార్చుకోండి..

విద్యార్థుల జీవితంలో పదో తరగతి సర్టిఫికెట్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలా సందర్భాల్లో పుట్టిన తేదీకి పదో తరగతి సర్టిఫికెట్‌నే ప్రామాణికంగా తీసుకుంటారు. అలాంటి సర్టిఫికెట్‌‌లోనే తప్పులు ముద్రితమైతే ఏం చేయాలి. పదో తరగతి సర్టిఫికెట్‌లో తప్పులుంటే మార్చుకునే వీలుంది.

EMRS Recruitment 2025: స్కూళ్లలో  7,267 పోస్టులకు నోటిఫికేషన్..నెలకు రూ.2 లక్షల జీతం, అప్లై చేశారా..

EMRS Recruitment 2025: స్కూళ్లలో 7,267 పోస్టులకు నోటిఫికేషన్..నెలకు రూ.2 లక్షల జీతం, అప్లై చేశారా..

టీచింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (EMRS) భారీ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న EMRS స్కూళ్లలో 7,267 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీ చేయనున్నారు.

ABN Andhrajyothy Effect: ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. మంత్రి లోకేష్ ఆదేశాలతో విద్యార్థినికి సాయం..

ABN Andhrajyothy Effect: ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. మంత్రి లోకేష్ ఆదేశాలతో విద్యార్థినికి సాయం..

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరులో సీటు రాక చదువుకు దూరమైన విద్యార్థిని మీనుగ జెస్సీ పొలం పనులు చేస్తోంది. విద్యార్థిని మీనుగ జెస్సీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.

Group-1  Exam Controversy: గ్రూప్‌-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దు: ర్యాంకర్ల తల్లిదండ్రులు

Group-1 Exam Controversy: గ్రూప్‌-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దు: ర్యాంకర్ల తల్లిదండ్రులు

గ్రూప్‌-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దని ర్యాంకర్ల తల్లిదండ్రులు పేర్కొన్నారు. పలు పార్టీ నేతల రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దని సూచించారు.

Private Engineering Institutions Strike: ప్రైవేట్ ఇంజనీరింగ్, వృత్తి విద్యా సంస్థల తీరుపై ప్రభుత్వం అసంతృప్తి

Private Engineering Institutions Strike: ప్రైవేట్ ఇంజనీరింగ్, వృత్తి విద్యా సంస్థల తీరుపై ప్రభుత్వం అసంతృప్తి

ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల తీరుపై ప్రభుత్వ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులపై ఇప్పటికే సానుకూల చర్యలు చేపడుతున్నప్పటికీ..

MG University: ఎంజీయూ విద్యార్థులపై సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల భారం

MG University: ఎంజీయూ విద్యార్థులపై సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల భారం

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులపై సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల భారం పడుతోంది. యూనివర్సిటీలో 22 కోర్సులతో పాటు 18 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

Lunar Eclipse 2025: 'బ్లడ్ మూన్' గురించి ప్రతి విద్యార్థి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Lunar Eclipse 2025: 'బ్లడ్ మూన్' గురించి ప్రతి విద్యార్థి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణ అద్భుతాన్ని వీక్షించే క్షణం ఆసన్నమైంది. ఏకంగా 82 నిమిషాల పాటు ఆకాశంలో రక్తవర్ణంలో మెరిసిపోయే చంద్రుడి సోయగాలు కనువిందు చేయనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తప్పక పరిశీలించాల్సిన విషయాలు ఇవే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు..

JNTU: 97.. ప్రజెంట్‌ సార్‌.. జేఎన్‌టీయూ కాలేజీలో కిటకిటలాడుతున్న తరగతి గదులు

JNTU: 97.. ప్రజెంట్‌ సార్‌.. జేఎన్‌టీయూ కాలేజీలో కిటకిటలాడుతున్న తరగతి గదులు

ప్రతిష్టాత్మక జేఎన్‌టీయూ కాలేజీలో తరగతి గదులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది విపరీతంగా పెరిగిన బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఆచార్యులను (కాంట్రాక్ట్‌ లేదా గెస్ట్‌) నియమించుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. సాధారణంగా 66 నుంచి 72 మంది మాత్రమే ఉండాల్సిన తరగతి గదుల్లో, 80 నుంచి 97 మంది దాకా విద్యార్థులను చొప్పించారు. మొత్తం 13 (ఏ నుంచి ఎం వరకు) సెక్షన్లు ఉండగా, కొన్ని సెక్షన్లకు తరగతులు చాలకపోవడంతో వాటిని సెమినార్‌ హాల్స్‌లోకి మార్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి