• Home » Education News

Education News

జులై 1 నుంచి టీటీసీ ఎగ్జామ్ ఆన్‌లైన్ దరఖాస్తులు.. ఫీజు వివరాలు ఇవే!

జులై 1 నుంచి టీటీసీ ఎగ్జామ్ ఆన్‌లైన్ దరఖాస్తులు.. ఫీజు వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (లోయర్ గ్రేడ్) థియరీ పరీక్షలు–2026 నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాల్లోకి వెళితే..

బీఈడీ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే!

బీఈడీ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే!

జాతీయ విద్యా విధానంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఏడాది కాలపరిమితి గల బీఈడీ వన్-ఇయర్ కోర్సును పునఃప్రారంభించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఆమోదం తెలిపింది. వివరాల్లోకి వెళితే..

ఎంఎస్సీ కోర్సులకు జేఎన్‌టీయూ రాంరాం..!

ఎంఎస్సీ కోర్సులకు జేఎన్‌టీయూ రాంరాం..!

జేఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్సీ) కోర్సులకు ఇకపై కాలం చెల్లినట్లేనా అంటే.. అవుననే అంటున్నారు అక్కడి విద్యార్థులు.

అన్నీ మా దగ్గరే కొనాలి!

అన్నీ మా దగ్గరే కొనాలి!

వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే పైవ్రేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు దడ పుట్టింస్తున్నారు.

బాల్యంపై బ్యాగు భారం

బాల్యంపై బ్యాగు భారం

బాల్యంపై భారం పెరిగి పోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది. కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తోంది.

NEET: నీట్‌గా పరీక్ష

NEET: నీట్‌గా పరీక్ష

చిత్తూరు, తిరుపతిలో ఆదివారం ‘నీట్‌’ పునఃపరీక్ష ప్రశాంతంగా ముగిసింది.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలకు జై

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలకు జై

హైదరాబాద్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలకు క్రేజ్‌ పెరిగింది.

10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. 82.39 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి తెలిపారు.

మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ‌వైభ‌వం

మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ‌వైభ‌వం

ఏపీ మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వ‌వైభ‌వం వచ్చింది. 2024లో RINL ఆర్థికసాయం నిలిపివేతతోఈ స్కూలు మూత‌పడింది. లోకేశ్ చొరవతో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోకి పాఠశాల వచ్చింది.

NEET రీ-ఎగ్జామ్‌.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు

NEET రీ-ఎగ్జామ్‌.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు

NEET (UG) 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ వినియోగంపై నియంత్రణ ఉండనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి