• Home » Education News

Education News

సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ను తక్షణమే తిరిగి తెరిచేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు.

బీటెక్‌ సెకండియర్‌లో సగానికి పైగా ఫెయిల్‌ !

బీటెక్‌ సెకండియర్‌లో సగానికి పైగా ఫెయిల్‌ !

జేఎన్‌టీయూ నుంచి గుర్తింపు పొందిన ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో వార్షిక పరీక్షా ఫలితాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

ఏడాదికి రూ.12 వేల స్కాలర్‌షిప్.. వెంటనే అప్లై చేయండి

ఏడాదికి రూ.12 వేల స్కాలర్‌షిప్.. వెంటనే అప్లై చేయండి

ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

అడ్మిషన్ల కోసం ఇంటింటికీ..!

అడ్మిషన్ల కోసం ఇంటింటికీ..!

వేసవి సెలవులు మరి కొద్ది రోజుల్లోనే ముగుస్తుండగా, తమ పిల్లలను ‘మా పాఠశాలల్లో చేర్పించాలి అంటే మా పాఠశాలలో’ అని ప్రైవేట్‌ పాఠశాలలు ప్రచారాలతో ఊదరగొడుతున్నాయి.

పూర్తి నిర్బంధంలో 'రీ-నీట్' పేపర్ సెట్టర్లు.. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా..

పూర్తి నిర్బంధంలో 'రీ-నీట్' పేపర్ సెట్టర్లు.. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా..

జూన్ 21న తిరిగి నిర్వహించబోయే నీట్ పరీక్ష కోసం ఈసారి భద్రతను ఏ స్థాయిలో పటిష్టం చేశారంటే.. క్వశ్చన్ పేపర్లను తయారు చేసిన నిపుణులు, మోడరేటర్లు, అనువాదకులను పరీక్ష జరిగే తేదీ వరకూ ఒక రహస్య ప్రాంతంలో పూర్తి నిర్బంధంలో ఉంచారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు లేకుండా నిఘా పెట్టారు.

ఐఐటీల వైపు అమ్మాయిల దూకుడు.. 10వేల మందికి పైగా అర్హత

ఐఐటీల వైపు అమ్మాయిల దూకుడు.. 10వేల మందికి పైగా అర్హత

దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో జాయిన్ అయ్యేందుకు అమ్మాయిలు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మొత్తం 56 వేల మందికి పైగా క్వాలిఫై కాగా.. వారిలో సుమారు 10వేల మందికి పైగా యువతులే ఉండటం ఇందుకు నిదర్శనం.

ఫీజు కడితేనే అప్పటిదాకా సర్టిఫికెట్లు ఇచ్చేది లేదు!

ఫీజు కడితేనే అప్పటిదాకా సర్టిఫికెట్లు ఇచ్చేది లేదు!

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు భారీగా పెరిగిపోయాయి. జగన్‌ హయాంలో చివరి ఏడాది 2023-24 విద్యా సంవత్సరంలో మూడు క్వార్టర్ల ఫీజులు సుమారు రూ.2000 కోట్లు పెండింగ్‌ ఉన్నాయి.

సీబీఎస్ఈ నూతన చీఫ్‌గా ప్రశాంత్ సీతారామ్ నియామకం

సీబీఎస్ఈ నూతన చీఫ్‌గా ప్రశాంత్ సీతారామ్ నియామకం

కేంద్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈకి కొత్త చీఫ్, కార్యదర్శులను నియమించింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు విడుదల..

జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు విడుదల..

జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలు ఆదివారం రాత్రి విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (ఐఐటీ రూర్కీ) పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చని ఐఐటీ రూర్కీ తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి