• Home » Education News

Education News

ఇంటర్ ఎగ్జామ్స్‌కి వెళ్తున్నారా.. ఈ పొరపాట్లు అస్సలు చేయెుద్దు

ఇంటర్ ఎగ్జామ్స్‌కి వెళ్తున్నారా.. ఈ పొరపాట్లు అస్సలు చేయెుద్దు

పరీక్షల సీజన్ వచ్చేసింది. టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఒకవైపు ఉత్సాహం, మరోవైపు ఆందోళన కలగడం సహజం. అయితే, ఎగ్జామ్ వెళ్తే ముందు చిన్నచిన్న పొరపాట్లు అస్సలు చేయకండి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Exams: నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Exams: నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

జిల్లాలో సోమవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని డీఐఈవో ఎ.రఘుపతి ఆదేశించారు.

బాలికల విద్యకు కేంద్రం భరోసా

బాలికల విద్యకు కేంద్రం భరోసా

దేశంలోని ప్రతీ జిల్లాలో బాలికల హాస్టల్‌ నిర్మించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల పార్లమెంట్‌లో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గురుకులాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..

జేఈఈ మెయిన్‌ సెషన్ 1 ఫలితాల విడుదల..

జేఈఈ మెయిన్‌ సెషన్ 1 ఫలితాల విడుదల..

జేఈఈ మెయిన్‌ (JEE Main 2026) సెషన్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు..

జగన్ హయాంలో 233 పాఠశాలలు మూసివేశారు.. మంత్రి లోకేశ్ ఫైర్

జగన్ హయాంలో 233 పాఠశాలలు మూసివేశారు.. మంత్రి లోకేశ్ ఫైర్

ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం శాసనమండలిలో ‘మన బడి మన భవిష్యత్తు’ పథకంపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, టి కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి సంధించిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు.

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలకు జేఎన్‌టీయూ సిద్ధం

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలకు జేఎన్‌టీయూ సిద్ధం

ప్రైవేటు అటానమస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో తనిఖీలకు జేఎన్‌టీయూ సన్నాహాలు ప్రారంభించింది. ఏప్రిల్‌ నెలలో ఎఫ్‌ఎ్‌ఫసీ తనిఖీలు షెడ్యూల్‌ చేయనుండగా, అఫిలియేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయా కళాశాలల యాజమాన్యాలకు వర్సిటీ ఉన్నతాధికారులు లేఖలు రాశారు.

జేఎన్‌టీయూలో జిరాక్స్‌ కుంభకోణం

జేఎన్‌టీయూలో జిరాక్స్‌ కుంభకోణం

నగరంలోని కూకట్‏పల్లోగల జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో జిరాక్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 3కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.

తెలంగాణ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల..

తెలంగాణ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల..

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రాథమిక 'కీ'ని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ టెట్ పరీక్ష 2026లో జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించింది..

RJD: ఎంఈవోల మధ్య సమన్వయమేదీ?

RJD: ఎంఈవోల మధ్య సమన్వయమేదీ?

ఎంఈవోలు సమన్వయంతో పనిచేయడం లేదని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్‌ అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి