Home » Education News
యూనివర్సిటీలో వైస్చాన్స్లర్ తర్వాత అత్యంత కీలకమైన పదవి రిజిస్ట్రార్. అటువంటి వ్యక్తి లేకుండానే జేఎన్టీయూలో పాలన సాగిపోతోంది.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలను సోమవారం మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ విడుదల చేశారు.
ఇండియాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో నేపాల్ దేశానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారని కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ‘AISHE సర్వే’లో తేలింది.
బీసీ విద్యార్థుల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ఏపీ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో మాయలు కాదు.. మహామాయలు చేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పలు ప్రభుత్వ కాలేజీల్లో దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు తిప్పలు మొదలయ్యాయి.
ఇంజనీరింగ్లో మరోసారి అబ్బాయిలు తమ హవా చాటుకున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీసెట్) ప్రవేశ పరీక్షకు సంబంధించి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 1500 ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా 86 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆయా విభాగాధిపతులు చేస్తున్న ప్రచారం సత్ఫలితాలనిస్తోంది.