• Home » Editorial

Editorial

కేంద్ర పరీక్షల సంక్షోభం: బాధ్యులు ఎవరు?

కేంద్ర పరీక్షల సంక్షోభం: బాధ్యులు ఎవరు?

ఒకప్పుడు పరీక్షా వ్యవస్థలో చిన్న లోపం జరిగినా రాజకీయ బాధ్యతను స్వీకరించి, పదవికి రాజీనామా చేసే సంస్కృతి ఉండేది. కానీ నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినా కమిటీలు...

గోవధ... అనుకోని మలుపు!

గోవధ... అనుకోని మలుపు!

‘గోవధను నిషేధించండి’, ‘ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి’ అంటూ భారత ముస్లింలే డిమాండు చేస్తారని కొద్ది రోజుల క్రితం వరకు ఎవరూ ఊహించి ఉండరు. కానీ రాజకీయాల్లో కొన్ని అనూహ్య...

ఎదిగిన వారికి రిజర్వేషన్‌ ఎందుకు?

ఎదిగిన వారికి రిజర్వేషన్‌ ఎందుకు?

ఒక వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి తన స్వయం ప్రతిభతో సివిల్ సర్వీసెస్ సాధించినప్పుడు ఆ కుటుంబం దేశంలోనే అత్యున్నత సామాజిక, ఆర్థిక స్థాయికి చేరుకుంటుంది. వారి పిల్లలకు...

చాయిస్‌ ఈజ్‌ యువర్స్‌ మిస్టర్‌ జగన్‌రెడ్డి!

చాయిస్‌ ఈజ్‌ యువర్స్‌ మిస్టర్‌ జగన్‌రెడ్డి!

ఒళ్లంతా బురద పులుముకున్న ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాను పూసుకున్న బురదను ఇతరులకు అంటించాలనుకుంటున్నారు.

మతాలన్నీ సనాతనం వైపే!

మతాలన్నీ సనాతనం వైపే!

సమాజంలో సామరస్యం సాధించాలంటే మతాల మధ్య కృత్రిమమైన అగాధాలను పూడ్చుకోవడం అవసరం. ఈ ఆలోచనలో భాగంగా ఈ రచయిత ఇక్కడ ఒక ప్రతిపాదన చేయదలుచుకున్నాడు.

ముసుగులు తొలగిన మతతత్వం!

ముసుగులు తొలగిన మతతత్వం!

‘వారు నాకు ఓటు వేయలేదు. వారి బాగోగులకు నేను బాధ్యత వహించను’– పశ్చిమ బెంగాల్‌ శాసనసభకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే రితేశ్‌ తివారీ అన్న మాటలవి. ఈ ఉద్ఘాటన మానవ ధర్మ ప్రేరితమేనా...

సమాజానికి ‘పోక్సో’ ఓ హెచ్చరిక!

సమాజానికి ‘పోక్సో’ ఓ హెచ్చరిక!

ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన వంటివి భవిష్యత్తులో జరగకూడదని 2013లో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ ప్రతి లక్ష మంది చిన్నారుల్లో 15.6 మంది పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే లైంగిక...

ఒంటిచేత్తో బహుజన విద్యా విప్లవం!

ఒంటిచేత్తో బహుజన విద్యా విప్లవం!

ఈ దేశంలో అణగారిన వర్గాలు బాగుపడాలంటే వారికి రెండే మార్గాలు: ఒకటి చదువు, రెండు రాజ్యాధికారం. ఈ రెండే ఇప్పటి దాకా మన సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకొచ్చాయి....

రైతు భాగస్వామ్యం లేని ‘ఈ–నామ్‌’

రైతు భాగస్వామ్యం లేని ‘ఈ–నామ్‌’

దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లను ఒకే డిజిటల్‌ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో 2016లో కేంద్ర ప్రభుత్వం జాతీయ వ్యవసాయ మార్కెట్ (National Agriculture Market – eNam)ను ప్రారంభించింది...

పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభలు

పీవోడబ్ల్యూ రాష్ట్ర మహాసభలు

శ్రామికవర్గ మహిళా విముక్తే లక్ష్యంగా స్త్రీ–పురుష సమానత్వం కోసం పనిచేస్తున్నది ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ). ఈ సంఘం పుట్టుక, పెరుగుదల యాదృచ్ఛికంగా జరుగలేదు. ఐదు దశాబ్దాల...

తాజా వార్తలు

మరిన్ని చదవండి