• Home » East Godavari

East Godavari

రయ్‌..రయ్‌..

రయ్‌..రయ్‌..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన కాకినాడ-జొన్నాడ, కాకినాడ-రాజమహేంద్రవరం కెనాల్‌ రహ దారులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ రెండు రహదారులపై నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. తీరా ఇవి అత్యంత ఇరుకైన రహదారులు కావడంతో నిత్యం ట్రాఫిక్‌ నరకం

MLC Results: ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం విజయం

MLC Results: ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం విజయం

MLC Results: ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుపై పేరాబత్తుల గెలుపొందారు.

Pushkara Ghat: రాజమండ్రి పుష్కర ఘాట్‌లో పడవ బోల్తా ..

Pushkara Ghat: రాజమండ్రి పుష్కర ఘాట్‌లో పడవ బోల్తా ..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో పడవ మునిగిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 12 మంది పడవలో బ్రిడ్జి లంకకు వెళ్లారు. అందరూ తిరిగి వస్తుండగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. పడవలోకి నీరు చేరడం వల్లే ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఘోరం.. కాకినాడలో పార్శిల్ బ్లాస్ట్

ఘోరం.. కాకినాడలో పార్శిల్ బ్లాస్ట్

parcel explosion: కాకినాడలో ఈరోజు (సోమవారం) జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్‌ను దింపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

Rajamahendravaram: ఆ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి..

Rajamahendravaram: ఆ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి..

వైసీపీ హయాంలో ఏపీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి 20 వేల కిలోమీటర్ల రహదారులను కూటమి ప్రభుత్వం బాగు చేసినట్లు ఆయన చెప్పారు.

Parcel explosion: ఆటోలో నుంచి పార్శిల్‌ను దించుతుండగా అనుకోని ఘటన..

Parcel explosion: ఆటోలో నుంచి పార్శిల్‌ను దించుతుండగా అనుకోని ఘటన..

Parcel explosion: కాకినాడలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. వార్పు రోడ్డులో బాలాజీ ట్రాన్స్‌పోర్టు షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పార్శిల్‌ను దించుతుండగా...

గోదావరిలో బోట్‌ రేస్‌

గోదావరిలో బోట్‌ రేస్‌

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 28( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం గోదావరి నదిలో బోట్‌ రేస్‌ అట్టహాసంగా జరిగింది. నదీజలాలపై అవగాహన కల్పించడానికి జాతీయ జలవనరుల శాఖ, జలశక్తి విభాగం, నదీసంరక్షణ సంస్థ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. దీనిని కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ జెండా ఊపి ప్రారంభించారు. పుష్కరాలరేవు ఎదురుగా ఉన్న గోదావరి లం

తాడిపూడి.. శోకసంద్రం!

తాడిపూడి.. శోకసంద్రం!

తాళ్లపూడి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినాన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడికి చెందిన ఐదుగురు మిత్రుల జలసమాధితో గ్రామం యావత్తూ శోకసంద్రంలో మునిగి పోయింది. గోదావరి నదీ తీరంలో కన్న బిడ్డలను పోగొట్టుకున్న కుటుంబాల వారి ఆర్తనాదాలతో, వారి బంధువుల ఓదార్పులతో తల్లడిల్లింది. చనిపోయిన వారి మృతదేహాలను వెతికే సమయంలో జిల్లా కలెక్టరు ప్రశాంతి అక్కడికి విచ్చేసి బాధిత కు

Tragedy: మహాశివరాత్రి వేళ తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు

Tragedy: మహాశివరాత్రి వేళ తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు

Tragedy: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలకు వెళ్లిన పలువురు గల్లంతవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

MLC Elections: ఎన్నికల ఫైటింగ్‌కు రెడీ.. చేతులెత్తేసిన వైసీపీ.. టీడీపీకి పోటీ ఎవరంటే..

MLC Elections: ఎన్నికల ఫైటింగ్‌కు రెడీ.. చేతులెత్తేసిన వైసీపీ.. టీడీపీకి పోటీ ఎవరంటే..

అమరావతి: ఏపీలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని అధికారులు పంపుతున్నారు. ఆయా కేంద్రాలవద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి