• Home » East Godavari

East Godavari

Narayana: ఆయనను గెలిపిద్దాం.. బాబుకు బహుమతి ఇద్దాం..  మంత్రి నారాయణ దిశానిర్దేశం

Narayana: ఆయనను గెలిపిద్దాం.. బాబుకు బహుమతి ఇద్దాం.. మంత్రి నారాయణ దిశానిర్దేశం

Narayana: ఉభయగోదావరి జిల్లాలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేశామని.. మరోసారి ఆ ఫలితాలు రిపీట్ అవ్వాలని తెలిపారు మంత్రి నారాయణ. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్డీఏ నేతలతో మంత్రి సమావేశమై దిశానిర్దేశం చేశారు.

Nimmal Ramanaidu: జగన్ హయాంలోనే ఎక్కువ నష్టం.. నిమ్మల ఫైర్

Nimmal Ramanaidu: జగన్ హయాంలోనే ఎక్కువ నష్టం.. నిమ్మల ఫైర్

Nimmala Ramanaidu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం ఎమ్మెల్సీ ఎలక్షన్ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి కూటమి నేతలకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచేలా ప్రతి ఒక్కరు పని చేయాలని అన్నారు.

అవగాహనతో కేన్సర్‌కు అడ్డుకట్ట!

అవగాహనతో కేన్సర్‌కు అడ్డుకట్ట!

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మారిన ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపార్యంపర్య కారణాలతో కేన్సర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నదని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు కేన్సర్‌ వ్యాధి పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోం

Crime news: గుంటూరు జిల్లాలో వృద్దురాలిపై దారుణం..

Crime news: గుంటూరు జిల్లాలో వృద్దురాలిపై దారుణం..

గుంటూరు జిల్లాలో దారుణం.. పాలపర్తి మంజు అనే కామోన్మాది ఓ వృద్ధురాలిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఈ ఘటణ గుంటూరు జిల్లా, పెదనందిపాడులో జరిగింది. పాలపర్తి మంజు అనే కామోన్మాది 3 రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ క్రమంలో ఓ గుడిసెలో ఒంటరిగా ఉంటున్న 64 ఏళ్ల వృద్గురాలిపై ఘాతుకానికి పాల్పడ్డాడు.

Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...

Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...

కాకినాడ జిల్లా కిర్లంపూడి లో ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసం ముందు ఓ యువకుడు మద్యం సేవించి హల్‌ చల్‌ చేశాడు. ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్‌తో వచ్చి బీభత్సం సృష్టించాడు. ర్యాంపుపై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్తో ధ్వంసం చేశాడు.

IT Raids: కాకినాడలో ఐటీ దాడుల కలకలం.. ఆ కంపెనీలో రైడ్

IT Raids: కాకినాడలో ఐటీ దాడుల కలకలం.. ఆ కంపెనీలో రైడ్

IT Raids: కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో రేషన్ బియ్యం అక్రమరవాణాపై ఉక్కపాదంమోపి పలు గోడౌన్లలో తనిఖీలు చేపట్టింది. అందులో కూడా సత్యం బాలాజీ కంపెనీ ఉన్నట్లు అధికారులు తేల్చి కేసులు నమోదు చేశారు. కాకినాడ నుంచి విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న కంపెనీల్లో సత్యం బాలాజీ సంస్థ కూడా ఉంది.ఈ నేపథ్యంలో ఐటీ దాడులు సాగుతున్నాయి.

Road Accident: ఘోర ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు..

Road Accident: ఘోర ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు..

ఆంధ్రప్రదేశ్: రాజమహేంద్రవరం కాతేరు సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు బుధవారం అర్దరాత్రి అదుపుతప్పి బోల్తా పడింది.

Kakinada సీ పోర్టు.. వాటాలు కేవీరావుకు తిరిగిచ్చేసిన అరబిందో..

Kakinada సీ పోర్టు.. వాటాలు కేవీరావుకు తిరిగిచ్చేసిన అరబిందో..

‘కాకినాడ సీ పోర్టు’ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ... కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీరావు ఫిర్యాదు చేయడం... ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను ‘అరబిందో’ సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది.

Sankranti 2025: జోరుగా కోడిపందాలు.. తగ్గేదేలే అంటున్న పందెంరాయుళ్లు

Sankranti 2025: జోరుగా కోడిపందాలు.. తగ్గేదేలే అంటున్న పందెంరాయుళ్లు

Sankranti 2025: తూర్పుగోదావరి జిల్లాలో హోరాహోరీగా కోడిపందాలు జరుగుతున్నాయి. జిల్లాలో సుమారు 100 నుంచి 120 గ్రామాల్లో 300 కు పైగా బరులు ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బోగి, సంక్రాంతి రెండు రోజుల్లో ఒక్కో బరిలో సగటున 20 లక్షల వరకు పందాలు, గుండాట జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

Cockfights : కో అంటే కోట్లు

Cockfights : కో అంటే కోట్లు

తెలుగు వారి అతి పెద్ద మూడు రోజుల పండుగ సంక్రాంతిలో తొలిరోజైన సోమవారం భోగి.. కోడి పందేలు, గుండాట, పేకాట, మందు, విందు, చిందులతో వైభోగంగా సాగిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి