• Home » Drugs Case

Drugs Case

Hyderabad: పాటల్లో ఆ విషయాలు ప్రస్తావించొద్దు.. సింగర్‌ను హెచ్చరించిన తెలంగాణ ప్రభుత్వం

Hyderabad: పాటల్లో ఆ విషయాలు ప్రస్తావించొద్దు.. సింగర్‌ను హెచ్చరించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ వేదికగా కాన్సర్ట్ నిర్వహించనున్న పంజాబీ సింగర్ కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. పాటల్లో అభ్యంతరకర విషయాల జోలికి వెళ్లొద్దంటూ సూచించింది.

Drug : మత్తుగా.. నేరాలు..!

Drug : మత్తుగా.. నేరాలు..!

యువత గంజాయికి బానిస అవుతోంది. ఒకప్పుడు ఎక్కడైన గొడవలు జరిగితే.. ‘మద్యం మత్తులో’ అని పోలీసులు చెప్పేవారు. ఇప్పుడు చెప్పకపోయినా.. ‘గంజాయి మత్తులో’ అని తేటతెల్లమౌతోంది. ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణలు, హత్యలు, లైంగిక వేధింపులు, రోడ్డు ప్రమాదాలు, చోరీలకు గంజాయి మత్తే కారణమని పోలీసులే చెబుతున్నారు. మురికివాడలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, శివారు ప్రాంతాలలో ...

Hyderabad: డ్రగ్స్ కేసులో పట్టుబడిన మహిళ: రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు

Hyderabad: డ్రగ్స్ కేసులో పట్టుబడిన మహిళ: రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు

డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికన ఓ విదేశీ మహిళకు ఎల్బీ నగర్‌లోని రంగారెడ్డి అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆమెకు 13 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధించింది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ హెరాయిన్ విలువ రూ. 25 కోట్లకు పైనే ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.

Shamshabad Airport: శంషాబాద్‌లో  రూ. 13 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత..!

Shamshabad Airport: శంషాబాద్‌లో రూ. 13 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత..!

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు ఇవాళ(శుక్రవారం) తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ. 13 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నట్లు వెల్లడించారు.

Drugs: రూ.13 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎక్కడంటే

Drugs: రూ.13 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎక్కడంటే

Telangana: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు 13 కోట్ల రూపాయల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంక్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తి వద్ద భారీ మొత్తంలో గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Drug Case: చందానగర్ డ్రగ్స్ కేసు..  ఆసక్తికర విషయాలు వెలుగులోకి

Drug Case: చందానగర్ డ్రగ్స్ కేసు.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి

Telangana: పక్కా సమాచారంతో నిన్న (గురువారం) చందానగర్‌లో ఓ ఇంటిపై దాడి చేసి పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో 18 లక్షల విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. అయితే కేసులో అసలు ట్విస్ట్‌ను బయటపెట్టారు పోలీసులు.

 Raj Pakala: పోలీసుల విచారణకు హాజరు కానున్న రాజ్ పాకాల

Raj Pakala: పోలీసుల విచారణకు హాజరు కానున్న రాజ్ పాకాల

ఫాంహౌస్‌ ఘటనలో హైకోర్టు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియటంతో బుధవారం విచారణకు రాజ్ పాకాల హాజరవుతున్నారు. కాగా మంగళవారం రాత్రి విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని ఫోన్ స్వాధీనం చేసుకొనే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.

Anakapalli: గంజాయిపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం..

Anakapalli: గంజాయిపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం..

అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి తుని మీదుగా కేరళ రాష్ట్రానికి గంజాయి సరఫరా చేస్తున్నారన్న పక్కా సమచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి వి.మాడుగుల, కొత్తకోట సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

New Delhi: డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. 95 కిలోల మాదకద్రవ్యాల పట్టివేత

New Delhi: డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. 95 కిలోల మాదకద్రవ్యాల పట్టివేత

ప్రాథమిక సమాచారం ప్రకారం, రెయిడ్స్ సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఢిల్లీకి చెంది ఒక వ్యాపారి తీహార్ జైల్ వార్డెన్‌తో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అనధికారికంగా గత కొన్నేళ్లుగా ఈ ఫ్యాక్టరీ నడుపుతున్నట్టు గుర్తించారు.

Drugs: డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి

Drugs: డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి

Telangana: థియేటర్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న బీటెక్ విద్యార్థిని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో థియేటర్ వద్దకు వెళ్లి పోలీసులు తనిఖీ చేయగా అనుమానస్పదంగా ఉన్న బీటెక్‌ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 7 గ్రాముల ఎండీఎమ్‌ఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి