• Home » Dola Sree Bala Veeranjaneya Swamy

Dola Sree Bala Veeranjaneya Swamy

AP Ministers on Jagan: జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటనపై మంత్రుల ఆగ్రహం

AP Ministers on Jagan: జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటనపై మంత్రుల ఆగ్రహం

AP Ministers: మాజీ సీఎం వైస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు మంత్రి కొల్లురవీంద్ర. జగన్ ఐదేళ్ల పాలనలో 14 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.

DBV Swamy: వారు మారకపోతే తాటతీస్తాం.. మంత్రి బాలవీరాంజనేయస్వామి వార్నింగ్

DBV Swamy: వారు మారకపోతే తాటతీస్తాం.. మంత్రి బాలవీరాంజనేయస్వామి వార్నింగ్

Dola Bala Veeranjaneya Swamy:వైసీపీ నేతలకు మంత్రి బాలవీరాంజనేయస్వామి మాస్ వార్నింగ్ ఇచ్చారు. వారు మారకపోతే తాట తీస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేత వల్లభనేని వంశీ దుశ్చర్యల గురించి మాట్లాడామని తెలిపారు.

Minister Dola : ‘ఆదర్శ గ్రామ’ నిధులు విడుదల చేయండి

Minister Dola : ‘ఆదర్శ గ్రామ’ నిధులు విడుదల చేయండి

సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిని కోరారు.

Minister Ravikumar: వైసీపీపై మంత్రి రవికుమార్ సంచలన ఆరోపణలు

Minister Ravikumar: వైసీపీపై మంత్రి రవికుమార్ సంచలన ఆరోపణలు

Minister Ravikumar: జగన్ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.

Balaveeranjaneyaswamy: అంతా భూ దోపిడీదారులే..

Balaveeranjaneyaswamy: అంతా భూ దోపిడీదారులే..

AP Ministers: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రను కొల్లగొట్టిన విజయసాయి ఇటీవలే రాజీనామా ప్రకటించారన్నారు. పెద్దిరెడ్డితో పాటు అందరి భూభాగోతాలు త్వరలోనే బయటకు వస్తాయని తెలిపారు.

AP NEWS: అమరావతి స్మృతి వనం పక్కనపెట్టారు.. జగన్‌పై మంత్రి  బాల వీరాంజనేయ స్వామి ఫైర్

AP NEWS: అమరావతి స్మృతి వనం పక్కనపెట్టారు.. జగన్‌పై మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఫైర్

Dola Sree Bala Veeranjaneya Swamy: అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై చంద్రబాబు ముందుగా నిర్ణయం తీసుకున్నారని మంత్రి, డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. అమరావతిలో భూమి కేటాయించారన్నారు. అమరావతి స్మృతి వనం పక్కనపెట్టి ఇక్కడ నిర్మాణం చేశారని మంత్రి, డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.

Prakasam: ఆ జిల్లాలో వరస భూప్రకంపనలు.. గుట్టు విప్పాలంటూ మంత్రులు ఆదేశం..

Prakasam: ఆ జిల్లాలో వరస భూప్రకంపనలు.. గుట్టు విప్పాలంటూ మంత్రులు ఆదేశం..

భూప్రకంపనలపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravikumar), డోలా బాలవీరాంజనేయస్వామి(Dola Bala Veeranjaneya Swamy) ఆరా తీరారు. దర్శి నియోజకవర్గంలో భూప్రకంపనలు రావడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌తో ఇరువురు మంత్రులూ మాట్లాడారు.

AP NEWS:ఆ హక్కు వైసీపీకి లేదు.. మంత్రి బాల వీరాంజనేయ స్వామి విసుర్లు

AP NEWS:ఆ హక్కు వైసీపీకి లేదు.. మంత్రి బాల వీరాంజనేయ స్వామి విసుర్లు

జగన్ ప్రభుత్వంలో అందర్నీ మోసం చేశారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో ఉందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.

Deepam Scheme: ఒంగోలులో ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన మంత్రి డోలా

Deepam Scheme: ఒంగోలులో ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన మంత్రి డోలా

Andhrapradesh: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను మంత్రి పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు.

 AP NEWS: జగన్ ప్రభుత్వంలో భూ కబ్జాలు , విధ్వంసాలు పెరిగిపోయాయి.. మంత్రి బాల వీరాంజనేయస్వామి  విసుర్లు

AP NEWS: జగన్ ప్రభుత్వంలో భూ కబ్జాలు , విధ్వంసాలు పెరిగిపోయాయి.. మంత్రి బాల వీరాంజనేయస్వామి విసుర్లు

జగన్ ప్రభుత్వంలో భూ కబ్జాలు , విధ్వంసాలు, గంజాయి మత్తు పదార్థాలు బాగా పెరిగిపోయాయని.. కూటమి ప్రభుత్వం అన్నింటికీ అడ్డు కట్ట వేసిందని మంత్రి బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. తొలిసారిగా విశాఖపట్నంలో జిల్లా సమీక్ష సమావేశం ఇవాళ(శుక్రవారం) నిర్వహించామని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి