Home » Doctor
క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ వినియోగించి సత్ఫలితాలు సాధించారు.
Fake Doctor: డాక్టర్ జాన్ అలియాస్ నరేంద్ర ఇప్పటి వరకు 15 సర్జరీలు చేశాడు. ఆపరేషన్ చేసిన కొన్ని గంటల్లోనే 7 మంది చనిపోయారు. పోలీసులు డాక్టర్ జాన్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రస్తుతం వేసవి సీజన్ వచ్చేసింది. ప్రతిఒక్కరూ ఏదోఒక పనిమీద, ఎప్పుడోకప్పుడు బయలకు రావాల్సిందే.. అయితే.. ఎండవేడిమి నుంచి ఆయా జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.
Bryan Johnson: కేరళకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్.. బ్రయాన్ జాన్సన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. బ్రయాన్ వైద్య రంగంలో మోసానికి పాల్పడ్డ ఎలిజబెత్ హోమ్స్, బెల్లె గిబ్సన్లాంటి వాడని అన్నారు.
నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో కాలిన గాయాలపై కొత్త చర్మం వచ్చేలా చికిత్స అందిస్తున్నారు. ఒక దాత నుంచి సేకరించిన చర్మాన్ని నలుగురు లేదా ఐదుగురు పిల్లలకు స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తారు.
సాధారణంగా భార్యలు నైటీ వేసుకుని ఇంట్లో తిరుగుతుంటే.. భర్తలు గొడవపడుతుంటారు. కానీ, ఈ సంఘటనలో మాత్రం భార్య నైటీ వేసుకోవాలని భర్త టార్చర్ పెట్టాడు. ఎంతలా అంటే ఆమె తీసుకున్ని నిర్ణయానికి భర్త షాక్ అయ్యాడు.
మీరు బయట దొరికే ఫాస్ట్ఫుడ్ను తింటున్నారా.. అయితే ఒక్కక్షణం ఆలోచించి తినండి అంటున్నారు వైద్య నిపుణులు. ఈ ఫాస్ట్ఫుడ్తో యూరిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాధముందని తెలుపుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలసుకుందాం...
వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ ధ్రువ పత్రాలతో దివ్యాంగుల పింఛన్లు తీసుకుంటున్న మోసగాళ్ల ఆటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నకిలీ పింఛన్లకు వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డూ అదుపు లేకుండా పోయింది. తమపార్టీ వారని అప్పటి ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయడంతో డాక్టర్లు ధ్రువపత్రాలు ఇచ్చేశారు. ఇదే అదనుగా కొందరు దళారీలు డాక్టర్లను బుట్టలోకి వేసుకొని డబ్బులిచ్చి నకిలీ వైకల్య ధ్రువపత్రాలను ...
క్యాన్సర్ కన్నెర్ర చేస్తోంది. పిల్లలు, పెద్దలనే తేడా లేకుండా అన్ని వయసుల వారిలోనూ చూపును దెబ్బతీస్తోంది. కాలేయం, ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వారం, చర్మ సంబంధిత క్యాన్సర్లను మనం ఎక్కువగా చూస్తుంటాం.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఓపీ కార్డియో విభాగంలో వైద్యులు ఏమాత్రం సమయపాలన పాటించడంలేదు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న రోగులు డాక్టర్ల కోసం గంటల తరబడి వేచిఉండాల్సి వస్తోంది.