Home » DMK
సినీ, రాజకీయ రంగాల్లో చక్రం తిప్పిన ఎంజీఆర్లా ఎదిగి, వచ్చే ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పగటికలలు కంటున్నాడని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీమంత్రి డి.జయకుమార్(Former Minister D. Jayakumar) విమర్శించారు,
పునర్విభజనలో తమ రాష్ట్రంలో లోక్సభ నియోజకవర్గాలు తగ్గిపోతాయంటూ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్..
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే 200కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రముఖ హాస్య నటుడు వడివేలు(Actor Vadivelu) జోస్యం చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) రోజులో కేవలం కొన్ని గంటలు మాత్రమే నిద్రిస్తూ, మిగిలిన సమయంలో ప్రజాసేవకు అంకితమవుతున్నారన్నారు.
దక్షిణాది మెడమీద పునర్విభజన కత్తివేలాడుతున్నదంటూ హెచ్చరిక చేసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పెద్ద వివాదమే రేపారు.
తెన్కాశి జిల్లాలోని కడయనల్లూరు వద్ద డీఎంకే(DMK) స్థానిక శాఖ నాయకులు హిందీ వ్యతిరేక ఆందోళనలో భాగం అక్కడి రైల్వేస్టేషన్(Railway station) వద్దనున్న నేమ్బోర్డుపై హిందీలో ఉన్న స్టేషన్ పేరుపై తారు పూయాలని వెళ్ళారు.
భాష పేరుతో తమిళనాట డీఎంకే ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కపట నాటకాలాడుతున్నాయని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత, సినీ హీరో విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు
అవినీతి డీఎంకే(DMK) ప్రభుత్వాన్ని ప్రజలే ఇంటికి సాగనంపుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) జ్యోష్యం చెప్పారు.
రాష్ట్రంలో త్రిభాష విద్యావిధానం అమలు చేసి హిందీ భాషకు పట్టంగట్టే ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ ‘మోదీ గెట్ అవుట్’ నినాదంతో ఉద్యమాన్ని నిర్వహించాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నాడీఎంకే - బీజేపీ ఏకమై రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా డీఎంకే కూటమిని ఓడించడం సాధ్యం కాదని రాష్ట్రన్యాయశాఖా మంత్రి రఘుపతి(Minister Raghupathi) జోష్యం చెప్పారు.
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్హాసన్(Kamal Hasan)తో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) గురువారం భేటి అయ్యారు. డీఎంకే కూటమిలో భాగస్వామ్యం వహిస్తున్న ఎంఎన్ఎంకు ఒక రాజ్యసభ స్ఠానం ఇవ్వాలని డీఎంకే నిర్ణయించిన విషయం తెలిసిందే.