Home » DK Shivakumar
కాంగ్రెస్ ట్రబుల్షూటర్ డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ఈ సాయంత్రం బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు మరో 14 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన డీకే శివకుమార్ తొలి ప్రకటన చేశారు. విద్యార్థులకు శుభవార్త చెప్పారు. పాఠశాలలు, కాలేజీల నుంచి పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థుల వరకూ అందరికీ ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పిస్తున్నట్టు తొలి క్యాబినెట్ సమావేశానంతరం ప్రకటించారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ రూ.1,413 కోట్ల విలువైన ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. లోక్భవన్లో బుధవారం సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్తో గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఈనెల 3న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ రేపు(బుధవారం) కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్లో జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం ఏర్పాట్లు శరావేగంగా సాగుతున్నాయి.
ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. వరుసగా రెండో సారి ఐపీఎల్ ట్రోఫీ సాధించింది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం చేయనుండగా ఆయన క్యాబినెట్లో ఎందరు మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఉంటారనేది దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా మాజీ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ శనివారంనాడు అధికారింగా ఆహ్వానించారు.
కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే తేదీని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం సాయంత్రం ప్రకటించారు.