Home » Dinesh Karthik
చివరి బంతి వరకు ఉత్కంఠ నెలకొంది. ఒక పరుగు తేడాతో కోల్ కతా జట్టు విజయం సాధించింది. లాస్ట్ వరకు నువ్వా నేనా అన్నట్టు ఆర్సీబీ వర్సెస్ కోల్ కతా మ్యాచ్ సాగింది. చివరలో దినేష్ కార్తీక్ ఔటవ్వడంతో ఓటమి ఖాయం అని ఆర్సీబీ అభిమానులు భావించారు. కరణ్ శర్మ రూపంలో ఆపద్బాంధవుడు దొరికాడు అనిపించింది. అతను చెలరేగి ఆడటంతో మ్యాచ్ గెలిపిస్తాడని భావించారు. స్టార్క్కు స్ట్రెయిట్ క్యాచ్ ఇచ్చి కరణ్ శర్మ ఔటవ్వంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
కోల్కతా: ఐపీఎల్ 2024లో (IPL 2024) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు దారుణంగా విఫలమవుతోంది. ఆ జట్టులో ఇద్దరే ఇద్దరు ఆటగాళ్లు రాణిస్తుండగా అందులో ఒకరు దినేశ్ కార్తీక్ (Dinesh Karthik). జట్టు ఎంత ఘోరంగా విఫలమవుతున్నా డీకే మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్నాడు. మరోపక్క వికెట్ కీపర్గానూ రాణిస్తున్నాడు.
మరికొన్ని రోజుల్లోనే టీ20 వరల్డ్కప్ ప్రారంభం కానున్న తరుణంలో.. ఒకవైపు భారత సెలక్టర్లు జట్టుని ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉండగా, మరోవైపు ఆటగాళ్లు జట్టులో స్థానం పొందేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఐపీఎల్-2024లో (IPL 2024) ఉత్తమ ప్రదర్శన కనబరిచి..
టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరు స్థానం పొందుతారు? అనే ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను చూసి.. జట్టుని ఫైనల్ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా..
టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరికి స్థానం దక్కుతుంది? ప్లేయింగ్ XIలో చోటు సంపాదించుకునే ఆటగాళ్లెవరు? అనేది చర్చనీయాంశం అవుతోంది. కెప్టెన్గా రోహిత్ శర్మ కన్ఫమ్ అయ్యాడు కానీ, ఇతర ఆటగాళ్లే విషయంలోనే ఎలాంటి క్లారిటీ లేదు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెటరన్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ తుఫాన్ సృష్టించాడు. తన జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్లతో 83 పరుగులు చేశాడు. భువనేశ్వర్, ప్యాట్ కమిన్స్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను అలవోకగా ఎదుర్కుంటూ వారికి చుక్కలు చూపించాడు.
Dinesh Karthik: శుభ్మన్ గిల్పై మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో అసలు గిల్ అవసరమా అని ప్రశ్నించాడు. మిడిలార్డర్లో గిల్ కంటే మంచి ఆటగాళ్లు అవకాశం కోసం చూస్తున్నారని దినేష్ కార్తీక్ అన్నాడు.
ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) పడుతూ లేస్తూ ఉంది. ఇప్పటి వరకు
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ను భారత జట్టు 2-1తో సొంతం చేసుకుంది. ఈ
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు.