Home » Digital India
భారత దేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (DPIs) పరిణామాత్మక ప్రభావాన్ని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత దశాబ్దంలో ఈ రంగంలో వచ్చిన మార్పులపై రూపొందించిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.
లావాదేవీలను నిర్వహించేవారికి అత్యంత అనుకూలంగా ఈ సదుపాయాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) వేదికపై చెల్లింపుల కోసం నూతన అవకాశాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించింది.
సురక్షితమైన, నమ్మదగిన, నిలదొక్కుకోగలిగే డిజిటల్ ఎకానమీ కోసం జీ20 హై లెవెల్ నిబంధనావళిపై ఏకాభిప్రాయాన్ని నిర్మించడం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భద్రతాపరమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటుందని గుర్తు చేశారు.
విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో 5జీ, కృత్రిమ మేధాశక్తి వంటి టెక్నాలజీల వల్ల పెను మార్పులు వస్తాయని
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల (Satya Nadella) గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ