• Home » Digital India

Digital India

Kerala Indias First Fully Digitally Literate State : పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ

Kerala Indias First Fully Digitally Literate State : పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ

భారతదేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళ అవతరించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇవాళ సెంట్రల్ స్టేడియంలో ఈ మేరకు ప్రకటించారు.

UNGA: ఫోన్లతో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు.. భారత్‌లో డిజిటలైజేషన్ భేష్: ఐరాస

UNGA: ఫోన్లతో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు.. భారత్‌లో డిజిటలైజేషన్ భేష్: ఐరాస

స్మార్ట్ ఫోన్లతో భారత్‌లో గత ఆరేళ్లలో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ తెలిపారు. డిజిటలైజేషన్‌లో భారత్ వేగాన్ని ఆయన ప్రశంసించారు.

KTR : రాష్ట్రంలో డిజిటల్‌ విధ్వంసం

KTR : రాష్ట్రంలో డిజిటల్‌ విధ్వంసం

తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో జరుగుతున్న డిజిటల్‌ విధ్వంసంపై దృష్టి సారించాలని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)ని కోరారు..

World Bank : భారత్‌పై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

World Bank : భారత్‌పై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

భారత దేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (DPIs) పరిణామాత్మక ప్రభావాన్ని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత దశాబ్దంలో ఈ రంగంలో వచ్చిన మార్పులపై రూపొందించిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.

Hello! UPI : డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త!

Hello! UPI : డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త!

లావాదేవీలను నిర్వహించేవారికి అత్యంత అనుకూలంగా ఈ సదుపాయాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) వేదికపై చెల్లింపుల కోసం నూతన అవకాశాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించింది.

G20 Meet : డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై మోదీ వ్యాఖ్యలు

G20 Meet : డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై మోదీ వ్యాఖ్యలు

సురక్షితమైన, నమ్మదగిన, నిలదొక్కుకోగలిగే డిజిటల్ ఎకానమీ కోసం జీ20 హై లెవెల్ నిబంధనావళిపై ఏకాభిప్రాయాన్ని నిర్మించడం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భద్రతాపరమైన ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటుందని గుర్తు చేశారు.

PM Modi : విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పెను మార్పులు : మోదీ

PM Modi : విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో పెను మార్పులు : మోదీ

విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో 5జీ, కృత్రిమ మేధాశక్తి వంటి టెక్నాలజీల వల్ల పెను మార్పులు వస్తాయని

Digital India : మోదీతో సత్య నాదెళ్ల భేటీ... ప్రభుత్వ విధానాలపై సంచలన వ్యాఖ్యలు...

Digital India : మోదీతో సత్య నాదెళ్ల భేటీ... ప్రభుత్వ విధానాలపై సంచలన వ్యాఖ్యలు...

మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల (Satya Nadella) గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

తాజా వార్తలు

మరిన్ని చదవండి