Home » Dharmapuri Arvind
Andhrapradesh: మూడోసారి కాదు.. నాలుగో సారి కూడా మోదీనే ప్రధాని అవుతారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం సభలో ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలవబోతోందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వాతావరణం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ(BJP) దూకుడు పెంచింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. కార్యచరణలో భాగంగా శనివారం నాడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది.
కాంగ్రెస్ నేతలు పసుపు బోర్డుపై రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) విమర్శించారు. ఆయన మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై అరవింద్ విమర్శలు గుప్పించారు.
లోక్సభ ఎన్నికల తరువాత దేశంలో రామరాజ్యం రాబోతోందని ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) అన్నారు. నిజామాబాద్లో ఆయన గురువారం మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవ సందర్భంగా జనవరి 22న ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని కోరారు.
రాష్ట్రంలో బీజేపీ. కాంగ్రెస్ పార్టీలే ఉంటాయి. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. బలమైన అభ్యర్థి లేని చోటు నుంచి నేను పోటీ చేశాను.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు చిత్ర విచిత్రమైన ఫలితాలను అందిస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ వెనుకబడటమే షాక్ను కలిగిస్తుంటే.. మరోవైపు బీజేపీ కీలక నేతలంతా వెనుకబడిపోతుడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజేపీ కీలక నేతలైన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందనరావు వెనుకబడిపోయారు.
తెలంగాణ(Telangana) ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారుతోందని ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత దొరసాని తరహాలో వ్యవహరిస్తోందన్నారు. మా ఇంటిపై మీ గూండాలను పంపినప్పుడు ఆడపడుచులు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు.
కల్వకుంట్ల కవిత లాంటివాళ్ళు సమాజానికి చెదపురుగుల లాంటివాళ్ళు. ఇలాంటి వాళ్లు రాష్ట్ర పురోగతికి ప్రధాన అడ్డంకి.
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా... తెలంగాణలో బీజేపీదే అధికారమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఇందిరాపార్క్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ గద్దెనెక్కడంలో తన పాపం కూడా ఉందన్నారు.