Home » Delhi Airport
నిన్నటి వరకు తీవ్ర వాయు కాలుష్యంతో విలవిలలాడిన దేశ రాజధాని ఢిల్లీని ప్రస్తుతం చలి వణికిస్తోంది. చలి గుప్పిట్లో చిక్కుకుని దేశ రాజధాని అతలాకుతలమవుతోంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. తీవ్ర చలితో ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు.
విమానం ఆలస్యం కావడంతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్(Delhi Airport)లో సిబ్బందితో గొడవకు దిగారు ప్రయాణికులు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. కాలుష్యంతో కూడిన గాలిని పీల్చుకుని ఆసుపత్రులపాలవ్వడం ఢిల్లీ వాసులకు సాధారణమైపోయింది.
కొన్నిసార్లు విమానాల్లో ప్రయాణికులు వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. తమ చేష్టలతో తోటి ప్రయాణికులతోపాటు విమాన సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
ఎయిర్ ఇండియా(Air Inida) విమానంలో ఓ వ్యక్తి అత్యుత్సాహంతో ప్రయాణికులు(Passengers) అవస్థలు ఎదుర్కొన్నారు. ఆ వ్యక్తి తోటి ప్రయాణికులపై దుర్భాషలాడుతూ.. ప్రశ్నించిన విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఢిల్లీ(Delhi)లోని ద్వారకలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ (IICC) యశోభూమి(Yasho Bhumi) మొదటి దశను ప్రారంభించేందుకు వెళుతూ మెట్రో(Metro Train) రైడ్ చేశారు. ప్రయాణికులు ప్రధానిని చూసి ఆశ్చర్యపోయారు.
దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని పుణేకు వెళ్లవలసిన విస్తారా విమానంలో బాంబు ఉన్నట్లు ఫోన్ కాల్ రావడంతో అధికారులు తక్షణం అప్రమత్తమయ్యారు. విమానం నుంచి ప్రయాణికులను, వారి లగేజ్ను హుటాహుటిన సురక్షితంగా దించేసి, ఆ విమానాన్ని ఏకాంత ప్రదేశంలోకి తీసుకెళ్లి, తనిఖీలు జరుపుతున్నారు.
న్యూఢిల్లీలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఢిల్లీలో ప్రతికూల వాతావరణం కారణంగా గురువారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయం నుంచి 22 విమానాలను...
ప్రత్యేక ఖలిస్థాన్ వేర్పాటువాద మద్దతుదారులు మాట్లాడినట్లు చెప్తున్న ఓ ఆడియో క్లిప్ సంచలనం సృష్టిస్తోంది.