• Home » Danam Nagender

Danam Nagender

Hyderabad: ‘అయ్యో’మయం.. ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‏లో గందరగోళం

Hyderabad: ‘అయ్యో’మయం.. ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‏లో గందరగోళం

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గ్రేటర్‌ బీఆర్‌ఎస్(BRS)లో అత్యంత గందరగోళం నెలకొన్నది. అధిష్ఠానమే మాకు ఫైనల్‌ అని మొన్నటి వరకు బీరాలు పలికిన వారు నేడు ‘కారు’ దిగి హస్తం పార్టీలో చేరిపోతున్నారు.

TS Congress: కాకరేపుతున్న ఆ నాలుగు స్థానాలు.. తెరపైకి కొత్త వ్యక్తి

TS Congress: కాకరేపుతున్న ఆ నాలుగు స్థానాలు.. తెరపైకి కొత్త వ్యక్తి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిలువరించిన నాలుగు స్థానాలు కాకరేపుతున్నాయి. మాకు కావల్సిందంటే.. మాకు కావాల్సిందేనంటూ బడా నేతలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే సందట్లో సడేమియాలాగా కొత్త వ్యక్తులు సీన్‌లోకి ఎంటర్ అవుతున్నారు. నేడు తెలంగాణలో మిగిలిన 4 స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు నిర్వహిస్తోంది.

Padi Kaushik Reddy: దానం నాగేందర్‌పై  అనర్హతా వేటు వేయాలి

Padi Kaushik Reddy: దానం నాగేందర్‌పై అనర్హతా వేటు వేయాలి

బీఆర్‌ఎస్‌ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్‌పై అసెంబ్లీ స్పీకర్ అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) కోరారు. శనివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మార్చ్ 18వ తేదీన సభాపతిని కలిసి దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ వేసినట్లు తెలిపారు.

Komatireddy Venkatareddy: త్వరలో సినిమా థియేటర్లపై రైడ్స్.. కోమటిరెడ్డి సంచలనం

Komatireddy Venkatareddy: త్వరలో సినిమా థియేటర్లపై రైడ్స్.. కోమటిరెడ్డి సంచలనం

ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నేడు ఆయన కాసేపు మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేటీఆరే ఒప్పుకున్నారన్నారు. ఇద్దరి ముగ్గురి ట్యాపింగ్‌పై వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేయాలన్నారు.

TG High Court: దానం నాగేందర్‌కు  వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్

TG High Court: దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు అయింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ ఆ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై గెలుపొందిన దానం నాగేందర్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

TG Politics: లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ ఆ పార్టీలో చేరుతారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్

TG Politics: లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ ఆ పార్టీలో చేరుతారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్

లోక్‌సభ ఎన్నికల తర్వతా బీజేపీలో చేరే మెదటి వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. రేవంత్ జీవితమంతా కాంగ్రెస్‌లోనే ఉంటానని ఏనాడు చెప్పడం లేదన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... రూ. 2500 కోట్లను ఢిల్లీకి రేవంత్‌రెడ్డి పంపించారని ఆరోపించారు.

TS Highcourt:  ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

TS Highcourt: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

Telangana: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత విజయారెడ్డి హైకోర్టులో దాఖులు చేసిన పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ విజయ్‌సేన్‌ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని న్యాయవాది కోర్టుకు చెప్పారు.

Hyderabad: సికింద్రాబాద్‌ నుంచి దానం.. మల్కాజిగిరికి సునీతా, చేవెళ్లకు రంజిత్‌రెడ్డి..

Hyderabad: సికింద్రాబాద్‌ నుంచి దానం.. మల్కాజిగిరికి సునీతా, చేవెళ్లకు రంజిత్‌రెడ్డి..

గ్రేటర్‌ పరిధిలోని ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్‌(Congress) పార్టీ ప్రకటించింది. సికింద్రాబాద్‌ టికెట్‌ను దానం నాగేందర్‌(Donation to Nagender)కు, మల్కాజిగిరి సునీతామహేందర్‌ రెడ్డికి, చేవెళ్ల రంజిత్‌రెడ్డికి కేటాయించింది.

Vinod Kumar: దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరు

Vinod Kumar: దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరు

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని మాజీ ఎంపీ వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గతంలో లాగా స్పీకర్ అనర్హత పిటిషన్‌పై జాప్యం చేసే పరిస్థితి సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించిన తీర్పుతో పోయిందని చెప్పారు.

 Rammohan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం మోదీ తరం కాదు

Rammohan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం మోదీ తరం కాదు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Govt) కూలగొట్టడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరం కాదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి (Rammohan Reddy) అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ (PM Modi) జగిత్యాల సభలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని మాట్లాడడం దుర్మార్గమని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి