Home » Dallas
ఏపీ మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 6వ తేదీన డాలస్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా లోకేష్ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. యువనేత సభ కోసం డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.
ఏటా వేలాది మందితో బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ విదేశాల్లో ఉన్న తెలుగువారిని మైమరిపింపజేస్తున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డాలస్ (టీపాడ్) ఈసారి వేడుకను మరింత మెమొరబుల్గా నిర్వహించింది.
ఏపీ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, HDPT-హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఛైర్మన్ (క్యాబినెట్ ర్యాంకు), భాజపా నేత డా. దాసరి శ్రీనివాసులు శనివారం డల్లాస్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రవాసాంధ్రులతో ఆయన సమావేశమయ్యారు.
NRI News: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) ఆధ్వర్యంలో నిరంతరం పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది.అందులోభాగంగా మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ పేషెంట్లకు సేవలందిస్తున్న బలవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి నందమూరి బాలకృష్ణ అభిమానులు భారీ విరాళం అందించారు. బాలకృష్ణ యువసేన నాయకులు 38,500 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.33 లక్షలు) చెక్కును బాలకృష్ణకు అందజేశారు.
టాంటెక్స్ పాలక మండలి సభ్యులు, సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేస్తూ.. 'మాసానికో మహనీయుడు' శీర్షికలో గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయ శర్మ పాండిత్య ప్రతిభా విశేషాలను సభలో వినిపించారు. 'మన తెలుగు సిరి సంపదలు' శీర్షికతో డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. లెనిన్ వేముల గుర్రం జాషువా 'గబ్బిలం' పద్య గానం..
. టెక్సాస్ నగరంలోని ఫార్మర్స్విల్లే నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి డల్లాస్ ప్రాంతంలోని వారు హాజరుకావాలని కమ్మ సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో ఎంతోమంది తెలుగు రాష్ట్రాలకు చెందిన..
తొలుత సాహితీ ప్రియులందరినీ భాగస్వాములను చేస్తూ గత 78 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక 'మనతెలుగుసిరిసంపదలు' శీర్షికగా చమత్కార గర్భిత పొడుపు పద్యాలు ప్రహేళికలు ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులనుంచి..
అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సెప్టెంబర్ 20వ తేదీ సాయంత్రం అల్లెన్ నగరంలో గల రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియంలో శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొనాలని అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ఆహ్వానం పలికారు.
అమెరికా పర్యటనలో(జులై 25 నుంచి సెప్టెంబర్ 17 వరకు) ఉన్న “భారతీయ అంధ క్రికెట్ జట్టు” అమెరికా దేశం డాలస్లోనే అతి పెద్ద మహాత్మాగాంధీ స్మారకస్థలిని మంగళవారం సందర్శించారు.